డ్రైనేజీలో కొట్టుకువచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతదేహం

డ్రైనేజీలో కొట్టుకువచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతదేహం

వరంగల్ డ్రైనేజీలో కొట్టుకువచ్చిన యువకుని మృతదేహం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్రాంతి కుమార్ దిగా గుర్తించారు. నిన్న రాత్రి కురిసిన వర్షా వల్ల ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు. శివనగర్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ క్రాంతి కుమార్ మృతదేహం కాలువలో కొట్టుకురావడం కలకలం రేపింది. మృతుడి ఆనవాళ్లు తెలుకునేందుకు సోదాలు చేయగా ఐడీ కార్డు లభించింది. సదరు ఐడీ కార్డు లో ఉన్న మృతుడేనని గుర్తించారు. నిన్నరాత్రి కురిసిన వర్షం కారణంగా రోడ్డు కనిపించక డ్రైనేజీలో పడి చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.