హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో తలెత్తిన వీధి కుక్కల సమస్య గల్లీ నుంచి ఢిల్లీ దాకా కలకలం సృష్టించింది. కేసుల వరకు వెళ్లింది. కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ కూడా జోక్యం చేసుకోవడం కుక్కల సమస్య వివాదంగా మారింది. ఏడాది నుంచి మలేషియన్ టౌన్ షిప్ రెయిన్ ట్రీ పార్కులో వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్లే వారితో పాటు టూ వీలర్లపై వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. దీంతో మలేషియన్ టౌన్ షిప్ సభ్యులు వీధి కుక్కలను ఓ సంస్థకు దత్తతకు అక్కడి నుంచి తరలించారు. అయితే పీపుల్స్ ఫర్ యానిమాల్స్ సంస్థ ప్రతినిధులు అక్రమంగా కుక్కల దత్తతు జరిగిందని KPHB పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ ప్రతినిధులు కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె తనకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారన్నారు మలేషియన్ టౌన్ షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్. కుక్కల సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వివాదంగా మారిన కూకట్ పల్లి కుక్కల సమస్య
- లేటెస్ట్
- December 30, 2021
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు