రాష్ట్రంలో కొత్తగా 7 వేల 646 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారినపడి 53 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 2 వేల 261కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4 లక్షల 35 వేల 606 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 77 వేల 727 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. GHMC పరిధిలో నిన్న అత్యధికంగా 1441 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 631 పాజిటివ్ కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్ జిల్లాలో 330 కేసులు రికార్డయ్యాయి.
రాష్ట్రంలో కొత్తగా 7 వేల 646 కేసులు..53 మంది మృతి
- తెలంగాణం
- April 30, 2021
లేటెస్ట్
- నేను ఒక్క డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెరపోయింది: మల్లారెడ్డి
- బీఆర్ఎస్ లీడర్లకు సబ్జెక్ట్ లేదు.. కాంగ్రెస్ లో వర్గపోరు ఉందని పబ్బం గడుపుతున్నారు : వేముల
- The Family Star Trolls: థియేటర్స్లోనే కాదు OTTలోనూ వదలట్లేదు.. ఫ్యామిలీ స్టార్పై మళ్ళీ ట్రోల్స్
- స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
- చాలెంజ్ చేసే వాళ్లు రాజీనామాలతో సిద్ధంగా ఉండండి : పొన్నం ప్రభాకర్
- కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : విజయ రమణారావు
- CRPF క్యాంప్లపై కుకీల దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి
- కూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
- గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ : రాజగోపాల్ రెడ్డి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- Double Ismart: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ రెడీ..డీజే మోతకి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!