
హైదరాబాద్
పాతుకుపోయినోళ్లను మార్చేస్తున్నరు .. ఏండ్లకేండ్లుగా ఒకే డిపార్ట్ మెంట్లో ఉన్నోళ్లపై బదిలీ వేటు
హైదరాబాద్, వెలుగు: పరిపాలనలో సంస్కరణలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో ఏండ్లకేండ్లుగా పాతుకుపోయిన ఐఏఎస్లను బదిలీ చేస్తున్నది
Read Moreబిగ్బాస్ సీజన్ 7 విజేత రైతుబిడ్డే.. రన్నరప్గా అమర్దీప్
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా అవతరించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. 105 రోజుల పాటు సాగిన ఆటలో పల్లవి ప్రశాంత్ ను విజయం వరించింది. అమర్ దీప్ రన్నరప్ టైటిల
Read Moreమియాపూర్లో మిస్సైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు
మియాపూర్లో యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. డిసెంబర్ 14న మియాపూర్ లో అదృశ్యమైన పవన్ కళ్యాణ్ మృతదేహం దీప్తీ నగర్ లో లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం దీప
Read Moreపవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు.. అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో చంద్రబాబు.. మాదాపూర్ లోని పవన
Read Moreఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
తెలంగాణ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు వా
Read Moreడ్రగ్స్ కట్టడికి కొత్త వ్యూహాలు.. ఐటీ, ఫిల్మ్ ఇండస్ట్రీలపై ప్రత్యేక నిఘా: సందీప్ శాండిల్యా
హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కొత్త వ్యూహాలు రచించామని అన్నారు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా . డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి
Read Moreతెలంగాణలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ..
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పలువురు అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిం
Read Moreడిసెంబర్ 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు హామీల అమలుపై చర్యలు చేపట్టింది. మరోవైపు అధికారుల బదిలీలు, మరికొందరికి పోస్టింగ్స్ లత
Read Moreసోమవారం(డిసెంబర్ 18) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో సోమవారం( డిసెంబర్ 18) ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ కు వస్తున్నా
Read Moreబోరబండలో బాలుడిపై కుక్క దాడి.. ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ లో కుక్కలు రెచ్చిపోతున్నాయి. దిల్ సుఖ్ నగర్ లోని శాంతి నగర్ లో ఐదేండ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన ఘటన మరవకముందే.. మరో ఘటన జరిగింది. తాజాగా బొ
Read Moreశబరిమలలో వర్షం..కొనసాగుతున్న భక్తుల రద్దీ
శబరిమలలో వర్షం పడుతుంది. వర్షంలోనే భక్తులు పంపా నదిలో స్నానం చేస్తున్నారు. కేరళ (Kerala)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala T
Read Moreతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం.. శబరిమల అయ్యప
Read Moreభారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ.. ఎక్కడంటే
ఇరాన్ను సందర్శించాలనుకునే భారత పర్యాటకులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా లేకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని ప్రకటించింది. భారత్&zwn
Read More