హైదరాబాద్
ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి మాకు అంటగట్టారు: హైడ్రాకు బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీన్పూర్పరిధి సర్వే నంబర్12లోని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి తమకు అంటగట్టారని, సర్వే నంబర్6లో ఉన్నట్లు చూపించి మోసం
Read Moreగుడ్ న్యూస్..సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం
టూరిజం శాఖ వెబ్సైట్లో టికెట్స్ హైదరాబాద్, వెల
Read Moreసమగ్ర కుటుంబ సర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు: ఎం.దానకిశోర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వంద శాతం కచ్చితత్వంతో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని మున్సిపల్ ప్రిన్సిపల్సెక్రెటరీ ఎం.దానకిశోర్ సూచించారు. ఖైరతాబాద్ జోన్&lrm
Read Moreగృహనిర్బంధంలో అఘోరి..ప్రాణత్యాగం అడ్డుకున్న పోలీసులు
ఆత్మార్పణ ప్రకటనతో అదుపులోకి తీసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగింత బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించిన అఘోరిన
Read Moreపీస్ కమిటీలదే కీ రోల్.. సిటీలో మత సామరస్యాన్ని కాపాడాలి: సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: సిటీలో లా అండ్ఆర్డర్ను కాపాడడంలో, మతసామరస్యాన్ని పెంపొందించడంలో పీస్ కమిటీలు అత్యంత కీలకంగా వ్యవహరించ
Read More15 రోజుల్లో తార్నాక జంక్షన్ ఓపెన్.. ఎనిమిదేండ్ల కష్టాలకు చెక్..!
సికింద్రాబాద్, వెలుగు: తార్నాక జంక్షన్ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాహనదారుల ఎనిమిదేండ్ల యూటర్న్ల ఇబ్బందులకు
Read Moreమానవత్వం చాటుకున్న ఏసీపీ
సికింద్రాబాద్, వెలుగు : నార్త్జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు మానవత్వం చాటుకున్నాడు. తాను వెళ్తున్న రూట్లో ప్రమాదానికి గురైన తల్లీకొడుకులను తన వాహనం
Read Moreచాకోస్, స్వీట్ బాక్సుల్లో గంజాయి.. శంషాబాద్ ఎయిర్పోర్టులో 7 కిలోలు స్వాధీనం
రూ.7 కోట్ల విలువ చేసే హైడ్రోపోనిక్ మారిజువాన సీజ్ బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు ట్రాన్స్పోర్టు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు హ
Read Moreమాదన్నపేటలో సదర్ ఉత్సవాలు
నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్బడా గణేశ్ ప్రాంగణం, మాదన్నపేటలో సదర్ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్కుమా
Read Moreపూజ గదిలో మంటలు.. ఇల్లు దగ్ధం
బషీర్ బాగ్: దీపావళి నాడు పూజ గదిలో చెలరేగిన మంటలతో నారాయణగూడ పరిధిలోని ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. చంద్రశేఖర్అనే అడ్వకేట్హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబ
Read Moreకవ్వాల్ ఫారెస్ట్ టైగర్ జోన్ లో.. టూరిజం స్పాట్
తాడోబా తరహాలో ఏర్పాటుకు నిర్ణయం ఎకో టూరిజం స్పాట్పేరిట రూట్మ్యాప్ కోర్,
Read Moreదీపావళి ఎఫెక్ట్: సరోజిని దేవి కంటి హాస్పిటల్కు క్యూ కట్టిన బాధితులు
హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం, వెలుగు: దీపావళి సందర్భంగా గురు, శుక్రవారాల్లో పటాకులు కాలుస్తూ 48 మంది గాయపడ్డారు. వీరంతా మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంట
Read Moreవేల కి.మీ. బైక్పై వెళ్లి..హాష్ఆయిల్..బాలానగర్లో ముగ్గురి అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు : పోలీసులకు చిక్కకుండా వేల కిలోమీటర్లు బైక్పైనే వెళ్లి, ఒడిశా నుంచి హైదరాబాద్కు హాష్ఆయిల్ సరఫరా చేస్తున్న ముగ్గురిని బాలానగర్
Read More












