హైదరాబాద్

కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు

    మొదలుపెట్టిన 15 రోజుల్లో 90 వేల మందితో పూర్తి చేసేలా ఏర్పాట్లు     నేషనల్​ సెన్సెస్​ రీసెర్చ్​ విధానంలో నిర్వహణ &n

Read More

గాంధీభవన్ ఎదుట గ్రూప్4 అభ్యర్థుల నిరసన

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 పోస్టులను బ్యాక్ లాగ్ కాకుండా వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థులు పలువురు శుక్రవారం గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు

Read More

గ్రూప్​1 వాయిదా వేయాలంటూ ర్యాలీ .. అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు

ముషీరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్​చేస్తూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం ర్యాలీ చేపట్టగా.. పోలీసులు అడ్డ

Read More

7 నెలలుగా అద్దె చెల్లించలేదని జిల్లా సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుకు తాళం

కరెంట్, నల్లా కనెక్షన్లు కట్ పైసలు కట్టేవరకు ఓపెన్​చేయనని భీష్మించిన బిల్డింగ్ యజమాని మెహిదీపట్నం, వెలుగు: ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదన

Read More

అంగీలు విప్పించి.. మోకాళ్లపై కూర్చోబెట్టి

హోం వర్క్ చేయలేదని స్టూడెంట్లపై టీచర్ల కాఠిన్యం మేడ్చల్ జిల్లా సెయింట్ మేరీస్  పాఠశాలలో ఘటన మేడ్చల్, వెలుగు: దసరా పండుగ సెలవుల్లో ఇచ్చి

Read More

మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్‌‌ : కేటీఆర్

 రూ.25 వేల కోట్లతో అయ్యేదానికి లక్షన్నర కోట్లు ఎందుకు హైదరాబాద్, వెలుగు : మూసీ బ్యూటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్ చేస్తున్నారని బీఆర్‌&

Read More

కబడ్డీ కూత.. ఫ్యాన్స్‌‌ విజిల్స్ మోత

హైదరాబాద్‌‌లో ప్రొ కబడ్డీ లీగ్ కూత షురూ అయింది. మెగా లీగ్ 11వ సీజన్‌‌  గచ్చి బౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం సందడిగా మొదలైంద

Read More

చివరి నిమిషంలో వాయిదా వేయలేం : హైకోర్టు

గ్రూప్‌‌1 మెయిన్స్ నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ పలువురు అభ్యర్థుల అప్పీళ్లు డిస్మిస్‌‌ సుప్రీంకోర్టుకు గ్రూప్-1 అభ్యర్థులు

Read More

స్కిల్ వర్సిటీకి అదానీ విరాళం రూ.100 కోట్లు

సీఎం రేవంత్​ను కలిసి చెక్కు అందజేసిన గౌతమ్ అదానీ హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌‌&zw

Read More

ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ .. తయారు చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ ఆదేశం

శాఖల వారీగా వేర్వేరు రిపోర్టులు  పెట్టిన ఖర్చు, చేసిన అభివృద్ధి, జరిగిన లబ్ధిపై సమగ్ర నివేదికలు మనం తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేసినం

Read More

స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ రూ.100 కోట్లు విరాళం

అదానీ గ్రూప్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం ( అక్టోబర్ 18)  సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రప్రభుత్వం ప్ర

Read More

విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులు వీరే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ కు సభ్యులను నియమించింది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన విషయం

Read More

మద్యం విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక సూచన

హైదరాబాద్: ఏ ఒక్క ఎమ్మెల్యే వల్ల పార్టీకి, తనకు చెడ్డ పేరు వచ్చినా సహించేది లేదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. చెడ్డ ప

Read More