హైదరాబాద్

హైదరాబాద్లో కిలో ఉల్లి రూ.100.. వింటేనే కన్నీళ్లు

ఉల్లి గడ్డ.. ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర.. ఉల్లి లేకుండా నోట్లో ముద్ద తిగదు.. ఉల్లి లేని వంటింటిని.. వంటను ఊహించటం కష్టం.. అందుకే ఉల్లి ధర పెరిగింది అ

Read More

మేడిగడ్డ బ్యారేజ్ స్వయంగా పరిశీలించి.. ఫొటోలు, వీడియో తీసిన రాహుల్ గాంధీ

మేడిగడ్డ బ్యారేజ్ ను స్వయంగా పరిశీలించటమే కాదు.. బ్యారేజ్ మొత్తం తిరిగి పరిశీలించారు రాహుల్ గాంధీ. తన ఫోన్ లో.. తానే స్వయంగా ఫొటోలు, వీడియో తీయటం విశే

Read More

వీకెండ్ హాలిడే రోజునే దీపావళి.. సెలవు పోయినట్టేనా..

దీపావళి.. మరో 10 రోజుల్లో ఉంది.. ఈసారి దీపావళి సెలవు ఆదివారం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. ఇప్పటి వరకు అయితే ఆదివారమే దివాళీ హాలిడే

Read More

ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ : ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. స్నేహితుడిని చంపేసిన మరొకడు

ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు..ఒకరికి తెలియకుండా ఇంకొకరు..విషయం తెలిసిన తర్వాత ఆమెను నువ్వు వదిలేయ్.. అంటే నువ్ వదిలేయ్ అని ఒకిరికి ఒకరు వా

Read More

వృధాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని అధికారులు

నిత్యం గుక్కెడు నీటి కోసం గ్రేటర్ వాసులు గోసపడుతున్నారు. ఏ పూటకు ఆ పూట నీళ్లు తెచ్చుకుంటూ.. కాలం వెళ్లదీస్తున్న దుస్థితి నెలకొంది. అయితే రంగారెడ్డి జి

Read More

అన్నదాతే కాదు.. ప్రాణదాత కూడా: 61 ఏళ్ల రైతు.. కిడ్నీలు, లివర్, కళ్లు దానం

హైదరాబాద్: అతడు పంటలు పండించి నలుగురికి అన్నం పెట్టే అన్నదాత మాత్రమే కాదు.. అవదానం చేసి ప్రాణదాత అయ్యాడు. ప్రమాదంలో గాయపడ్డాడు. నాలుగు రోజుల పాటు ఐసీయ

Read More

హైదరాబాద్లో విషాదం: మూడేళ్ల పిల్లోడి మీదుగా వెళ్లిన స్కూల్ బస్సు..

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కండర్ షైన్ స్కూల్ బస్సు డ్రైవర్

Read More

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ

మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించారు. రాహుల్‌ గాంధీ కాళేశ్

Read More

త్రిపుర గవర్నర్​కు నిమ్స్​లో టెస్టులు

పంజాగుట్ట, వెలుగు: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి బుధవారం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హా

Read More

డీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్ అధికారే అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీతో పాటు మరో ఐదుగురు సెంట్రల్ సర

Read More

ప్రవళిక కేసులో నిందితుడి బెయిల్ రద్దు చేయండి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రూప్స్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్

Read More

కాళేశ్వరంపై సర్కారు స్పందించాలె: కృష్ణప్రసాద్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడుతున్న నిర్మాణపరమైన లోపాలపై రాష్ర్ట ప్రభుత్వం స్పందించాలని బీజేపీ అధికార ప్రతినిధి, రిటైర్డ్ ఐపీఎస్ కృష

Read More

చాక్లెట్స్, గూడ్స్ ట్రాన్స్ పోర్టులో ఇన్వెస్ట్ చేస్తే .. 6 శాతం కమీషన్ ఇస్తం

పెట్టుబడుల పేరుతో 200 మందిని మోసం చేసి 530 కోట్లు వసూలు  రూ.427 కోట్లు రిటర్న్.. ఆపై బిచానా ఎత్తేసిన ముఠా  ఇద్దరిని పట్టుకున్న పోలీసు

Read More