
హైదరాబాద్
గద్దర్, సాయిచంద్ లక్ష్యం ఒక్కటే : వెన్నెల
దుబ్బాక, వెలుగు : ప్రజా గాయకులు గద్దర్, సాయి చంద్ పాడిన పాటల్లో భావాలు వేరు కావొచ్చని, లక్ష్యం మాత్రం ఒక్కటేనని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన
Read Moreకేసీఆర్ పచ్చి రాజకీయ అవకాశవాది: చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్, వెలుగు : కేసీఆర్ పచ్చి రాజకీయ అవకాశవాది సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. వామపక్షాల బలంతో మునుగోడులో బీఆర్ఎస్
Read Moreవ్యక్తిపై 20 బ్లేడ్ దాడి కేసులు .. నిందితుడి అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: బ్లేడుతో 20 మందిని గాయపరిచిన కేసులున్నా నిందితుడు మళ్లీ అదే తరహా దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన బన్సీలాల్ పే
Read Moreహైదరాబాద్లో గార్మిన్ ఇండియా స్టోర్
అమెరికన్ స్మార్ట్ వాచ్ మేకర్ గార్మిన్ ఇండియా హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఎక్స్
Read Moreతెలంగాణలో పెరుగుతోన్న కిడ్నీ బాధితులు.. ప్రతి పది మందిలో ఒకరికి ప్రాబ్లమ్
ప్రతి పది మందిలో ఒకరికి ప్రాబ్లమ్ రెండేండ్లలో డయాలసిస్ స్టేజ్కి 5,300 మంది ప్రతి వంద మంది పేషెంట్లలో పది మంది పదేండ్ల
Read Moreఓటుతోనే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు : కిషన్ రెడ్డి
బషీర్ బాగ్,వెలుగు: ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించాలంటే.. ఓటు హక్కును కలిగి ఉండాలని కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్
Read Moreబస్సు ఆపకుండా వెళ్లిండని.. డ్రైవర్ను కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ
జీడిమెట్ల, వెలుగు: ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ను జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ కాలితో తన్నడంపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆ
Read Moreసికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో పలు రైళ్ల రద్దు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్,హైదరాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటెనెన్స్పనుల కారణంగా సోమవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు పలు రైళ్ల
Read Moreపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల .. మొదటి పంప్ డ్రైరన్ సక్సెస్
కొల్లాపూర్ , వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్యాకేజీ –-1 వద్ద మొదటి పంప్డ్రై రన్ సక్సెస్ అయ్యింది. నాగర్కర్నూల్జిల్లా నార్లాపూర్వ
Read Moreముందు ఎస్కార్ట్ కారు.. వెనకాల గంజాయి లారీ
ఏపీ నుంచి మహారాష్ట్రకు ట్రాన్స్ పోర్ట్ జడ్చర్లలో టీ న్యాబ్ నిఘాకు పట్టుబడిన ముఠా 208 కిలోల గంజాయి, లారీ,కారు సీజ్ టీ న్యాబ్ ఎస్పీ
Read Moreమేమెంతో మాకన్ని.. సీట్లు ఇయ్యాలి : అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్
ఎల్బీ నగర్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన పద్మశాలీలకు సీట్లు ఇవ్వాలని అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్ చేసింది. ఆదివా
Read Moreపీవీ సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు
గండిపేట్, వెలుగు: 2021–22 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక 8వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును రాజోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
Read Moreమాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టొద్దు: చెన్నయ్య
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన
Read More