
లేటెస్ట్
కేసీఆర్ పాలననే కోరుకున్నారు ప్రజలు : ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం బాధ్యతగా పనిచేశానన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు. మొ
Read Moreబాదం పాలతో ఎన్నో లాభాలు
ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది బాదం తింటుంటారు. బాదంతో ఎలాంటి లాభాలున్నాయో… అంతకంటే ఎక్కువ బాదం పాలలో ఉన్నాయి. బాదంపాలు తేలిక
Read Moreలాంగ్ రైల్ రోడ్ బ్రిడ్జి: 25న ప్రారంభించనున్న ప్రధాని
దేశంలోనే అతి పొడవైన రైల్ రోడ్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (డిసెంబర్-25) ప్రారంభించనున్నారు. అసోంలోని టిన్సుకియా నుంచి అరుణాచల్
Read Moreలోక్ సభ ఎన్నికల్లో మేమే గెలుస్తాం : లక్ష్మణ్
హైదరాబాద్ : త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని, మెజారిటీ స్థానా లు తామే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్
Read Moreపార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం : సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారంతో సమానమని, సీఎం కేసీఆర్కు భారీ మెజార్టీ వచ్చాక కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను లాక్కో వడం అప్రజాస్వామ
Read Moreశక్తికాంత దాస్ అవినీతిపరుడు: సుబ్రహ్మణ్య స్వామి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తి కాంతదాస్ అవినీతిపరుడంటూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ దశ దిశను నిర్ద
Read Moreఅక్బరుద్దీన్ ఒవైసీకి అస్వస్థత
హైదరాబాద్ : చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే , ఎంఐఎం ముఖ్యనేత అక్బరుద్దీన్ ఒవైసీ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బరుద్దీన్కు తీవ్ర
Read Moreచలి వణికిస్తోంది : ఆదిలాబాద్ లో 4.8 డిగ్రీలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రమైనట్లు వాతావరణ
Read Moreజనసేన పార్టీ కి గ్లాసు గుర్తు
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కే
Read Moreఫారెస్ట్ బ్లాక్లకు రూ. 100 కోట్లు కోరిన కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్లో 188 ఫారెస్ట్ బ్లాక్ల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించాలని కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ను కోరారు త
Read Moreఈ ఏడాది రాష్ట్రానికి 20 స్కోచ్ అవార్డులు
తెలంగాణ రాష్ట్రానికి పలు విభాగాల్లో ఈ ఏడాది 20 స్కోచ్ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో కానిస్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన 55వ స్కోచ్ సదస్సులో ఈ అవార్డుల ప్ర
Read Moreఇండోనేషియాను ముంచెత్తిన సునామీ
ఇండోనేషియా తీరాన్ని భారీ సునామీ వణికించింది. శనివారం రాత్రి సునామీ ధాటికి 43 మంది మరణించగా 600 మంది వరకు గాయపడ్డారని సమాచారం. ఎగిసిపడిన అలల ధాటికి పల
Read Moreఇవాళ విశాఖకు సీఎం కేసీఆర్
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా రాష్ట్రాల పర్యటనకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటే లక్ష్యమన్న కేసీఆర్ అందుకు తగ్గట్లుగా
Read More