లేటెస్ట్
జీఎస్టీ రిటర్న్స్ గడువు పెంపు
జీఎస్టీ రిటర్న్స్ గడువును మరో మూడు నెలలు పెంచుతూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక జీ
Read Moreరాష్ట్రంలో పెరుగుతున్న చలిగాలులు
రాష్ట్రంలో రోజురోజుకీ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రి,ఉదయం వేళల్లో చలిగాలులు మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయంలో టె
Read Moreగతంలో కంటే 4 శాతం ఎక్కువ.. ఈసారి 73.2 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ ఓటరు చైతన్యం చూపించాడు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో భారీసంఖ్యలో పోలింగ్ శాతం నమోదైంది. ఒకరోజు ఆలస్యంగా ఎన్నికల సంఘం అధికారులు నియోజకవర్గాల వార
Read Moreవేములవాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూసైడ్
సిరిసిల్లా: జిల్లాలోని వేములవాడలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చిన కోరుట్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ వేములవ
Read Moreహాకీ వరల్డ్ కప్ : సెమీస్ లోకి భారత్
భువనేశ్వర్: భారత హాకీ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న హాకీ ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. పూల్ దశలో జరిగిన చివరి మ్యాచ్ లో బె
Read Moreప్రపంచ సుందరిగా మెక్సికో మోడల్
బీజింగ్ : ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్(26) ఎంపికైంది. శనివారం సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిష
Read Moreఇతనికి పద్మశ్రీ ఇవ్వాల్సిందే.. నదుల్లో ప్లాస్టిక్ వెలికితీసే ఉద్యమకారుడు
బీట్ ప్లాస్టిక్ సొల్యూషన్ హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం నడుపుతున్నాడు. నదులు, బీచ్ ల్లోని ప్లాస్టిక్ చెత్తను ఏరేస్తూ.. క్లీన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న
Read Moreతుపాకీ మిస్ ఫైర్.. బాలుడి మృతి
స్కూల్ పిల్లలు సెలవు రోజున తోటి స్నేహితులతో ఆడుకుంటారు. కొందరు ఇంట్లో అమ్మలకు సహాయంగా ఉంటారు.. మరి కొందరు తండ్రికి సహాయంగా పనులకు వెళ్తారు. అలా.. సెలవ
Read Moreదటీజ్ ఇండియా.. ఓ ముస్లిం కోసం హిందువులంతా కదిలొచ్చారు
జమ్ముకశ్మీర్: మనిషికి మతంతో సంబంధంలేదు.. మానవత్వమే మిన్నా అని చెప్పడానికి ఈ ఊరే ఉదాహరణ. ఒక్క ముస్లిం వ్యక్తి కోసం ఊరిలో ఉన్న హిందువులంతా కదిలివచ్చారు.
Read Moreమరింత పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
గోల్డ్ రేట్స్ కి మళ్లీ రెక్కలొస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు. ఇవాళ డిసెంబర్-8న మరింత పెరిగాయి. రూ.250 పెరగడంతో.. 10 గ్రాముల బంగారం ధర
Read Moreఏలియన్స్ వచ్చారు.. మనమే గుర్తించలేదు : నాసా సైంటిస్టులు
గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చుంటారని, మనమే వాళ్లను గుర్తించకపోయుండొచ్చని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఏలియన్స్ కార్బన్తో చేసిన జీవులై ఉంటారని మనం భ
Read Moreఈ ఏడాది 232 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూ కాశ్మీర్ లో సైన్యం సత్తా చూపుతుంది. పక్కా సమాచారంతో నక్కివున్న ఉగ్రవాదులను మట్టుబెడుతుంది. 2018 వ సంవత్సరానికి గాను 232 మంది ఉగ్రవాదులను సైన్యం
Read Moreబులంద్ షహర్ ఘటన ఓ యాక్సిడెంట్.. మూక దాడి కాదు : సీఎం యోగీ
బులంద్ షహర్ ఘర్షణలో ఇన్ స్పెక్టర్ సుబోధ్ కుమార్ , పౌరుడు సుమిత్ కుమార్ చనిపోయిన ఉదంతం.. అనుకోకుండా జరిగిన ఓ దుర్ఘటన , యాక్సిడెంట్ అని ఉత్తర్ ప్రదేశ్ మ
Read More