
లేటెస్ట్
ఒంటిగంట వరకు 48.09% పోలింగ్ నమోదు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 48.09% పోలింగ్ నమోదైంది. సినీ, రాజకీయ ప్రముఖులు వారి నియోజకవర్గాల్ల
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు
ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్ సెంటర్లో కేసీఆర్ దంపతులు ఓటు వేశారు. ఈ సారి రాష్ట
Read Moreతొలిసారి ఓటు వేసిన గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారి తన 70వ యేటా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఏబై ఏళ్లుగా నక్సలైట్ ఉద్యమంతో కీలక భూమిక పోషించి ఓటింగ్ ను బహిష్కరించిన
Read Moreపోలింగ్ స్పెషల్: ఇవాళ టోల్ ప్లాజాల్లో ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్: ఓటు వేసేందుకు సిటీ నుంచి తమ సొంత ఊళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఓటు వేసేందుకు దూర ప్రాంతాల
Read Moreఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ పర్సెంటేజీ.. Live Update
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడింటి నుంచి.. సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే అవకాశ
Read Moreఆ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా….తమ తండాకు కనీస వసతులు కల్పించలేదు నాయకులు. దీంతో ఆ తండా వాసులు ఇవాళ (శుక్రవారం) జరుగుతున్న ఎన్నికలను
Read Moreఐమాక్స్ లో మార్నింగ్ షో రద్దు.. ప్రేక్షకుల గొడవ
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సిటీలోని ఐమాక్స్ థియేటర్లో మార్నింగ్ షోను రద్దు చేశారు. దీంతో మార్నింగ్ షో చూడటానికి ఆన్ లైన్ లో టికెట్
Read Moreతార్నాకలో ఓటేసిన కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రజాకూటమి ఛైర్మన్ కోదండరామ్ క
Read Moreఓటు వేసిన ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లాపరిషత్ హైస్కూల్ లో ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ భవిష్యత్ కు ఇవాళ కీలకమైన రోజు అని అన్న
Read Moreఓటర్ల లిస్టులో గుత్తా జ్వాల పేరు లేదు
రాష్ట్రంలో ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో ఓటు వేసుందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల… హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్
Read Moreఓటేసిన సినీ ప్రముఖులు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలితో కలిసి ఓటు
Read Moreఉదయం 9 గంటల వరకు 9.37 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.37 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును విన
Read Moreఓటు వేసిన గవర్నర్ దంపతులు
హైదరాబాద్ సోమాజిగూడలోని ఎంఎస్ మక్తలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ దంపతులు రాజ్ భవన్ నుంచి సోమ
Read More