
లేటెస్ట్
అర్హులైన ప్రతొక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు : ఈటల
అర్హులైన ప్రతొక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. దేశంలో ఏప్రభుత్వం చేయని విధంగా రైతులకు పెట్టుబడి అందించే పథకాన్ని
Read Moreనకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దు : పోచారం
నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దన్నారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. అధిక దిగుబడి వస్తుందని చెప్పి మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాల
Read Moreబాసరలో జోరుగా కల్తీకల్లు దందా
బాసరలో కల్తీకల్లు దందా జోరుగా నడుస్తోంది. బాసర ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్, దాని పక్కనున్న స్థలం కల్తీకల్లుకి అడ్డాగా మారింది. గ్రామంలో ఉన్న క
Read Moreప్రజా రక్షణ కోసమే పోలీసులు : వరంగల్ సీపీ
ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు సన్నద్ధంగా ఉన్నారని చెప్పారు… వరంగల్ పోలీస్ కమిషనర్ రవిందర్. గ్రామాల్లో దొంగల వస్తున్నారంటూ వస్తున్న రూమర
Read MoreHCA సహకారంతో.. ఫ్రీ క్రికెట్ సమ్మర్ క్యాంప్
HCA సహకారంతో నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో MSR గ్రౌండ్ లో నిర్వహిస్తున్న …ఫ్రీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ సక్సెస్ ఫుల్ గా క
Read Moreపోలీసుల విన్నపం : ఎవర్ని పడితే వాళ్లను కొట్టొద్దు
దొంగల సంచారం, పిల్లల అపహరణపై వదంతులు, పుకార్లు నమ్మోద్దని పోలీసులు ఎంత చెప్తున్నా …జనాలను మాత్రం భయం వెంటాడుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ ….తట్టి
Read Moreజూన్ 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
జూన్ 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించనుంది పంచాయతీరాజ్ శాఖ. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించేందుకు కసరత
Read Moreప్రోమో ఎట్లా ఇస్తారు : IPL ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందా?
IPL సీజన్ -11 క్లైమాక్స్ కు చేరింది. మే 27న ఫైనల్ జరగనుంది. అందుకు మరో మూడు రోజుల టైం ఉంది. అంతే కాదండీ.. ఫైనల్ ఏయే జట్ల మధ్య జరుగుతుంది అనేది ఇంకా కన
Read Moreజోన్లలో జిల్లాలు ఇలా : ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్స్
రాష్ట్రంలో కొత్తగా ఏడు జోన్లు.. రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. గురువారం (మే-24) ప్రగతి భవన్ లో ఉద్యోగ సంఘాలతో సమా
Read Moreఈ తప్పు మళ్లీ చేయం : కేసీఆర్ కు సారీ చెప్పిన టీడీపీ మహానాడు
తెలంగాణలో జరుగుతున్న టీడీపీ మహానాడు.. సీఎం కేసీఆర్ కు సారీ చెప్పింది. ఈ లైన్ చదివి అవాక్కు అయ్యారా.. ఇది పచ్చి నిజం. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నా
Read Moreగాంధీ హస్పిటల్ లో ఫేక్ డాక్టర్ హల్ చల్
రాష్ట్రంలో దొంగల భయం ప్రజలను ఆందోళనలో పడేస్తుండగా.. కొన్నిచోట్ల నిజంగానే దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సంఘటనలు మరవకముందే హైదరా
Read Moreఇదీ.. ప్రాణం ఖరీదు : రూ.100 కోసం వ్యక్తి హత్య
లక్ష కాదు..వేలు కాదు..ఒకే ఒక్క వంద రూపాయల కోసం గొడవపడ్డారు. ఆ గొడవకాస్త ముదిరింది. చివరకు ఓ ప్రాణం బలి అయ్యింది. వంద రూపాయల కోసం ఓ వ్యక్తిని హత్య చేశా
Read Moreగల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన: కోమటిరెడ్డి, సంపత్
హైకోర్టు తీర్పునకు అనుకూలంగా తమకు గన్ మెన్లను కేటాయించాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్. డీజీపీ మహేం
Read More