లేటెస్ట్
బాబా చెప్పాడని.. పంచలోహ విగ్రహాలు చోరీ
కొనే స్థోమత లేక ఆలయంలో ఎత్తుకుపోయిన మహిళా భక్తులు పంజాగుట్ట: చూడండమ్మా.. మీ ఇంట్లో చెడు జరగడానికి కారణం తెలిసింది. దీనికి పరిష్కారం ఏమిట
Read Moreరామలింగేశ్వరుడి టెంపుల్ దొంగలు దొరికిన్రు
12 గంటల్లో పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు ఎత్తుకుపోయిన ఆభరణాలు స్వాధీనం కఠినంగా శిక్షించాలంటూ భక్తుల ఆందోళన చెదరగొట్టిన పోలీసులు జీ
Read Moreఅదృష్టం అంటే నీదే గురూ.. 37 ఏళ్ల క్రితం కొన్న షేర్లు దొరికాయి.. రూ.300 లకు కొంటే ఇప్పుడు ఎన్ని లక్షలో తెలుసా !
అదృష్టం కొందరిని ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. అప్పుడెప్పుడో 37 ఏళ్ల క్రితం షేర్లు కొని పడేస్తే అవి ఇప్పుడు దొరికాయి. ఇళ్లు సర్దుతుంటే దొరికిన షేర్లు ఏ
Read Moreఈసారి సౌదీలో..ఉక్రెయిన్, యూఎస్ శాంతి చర్చలు ఫలించేనా?
గతవారం వైట్ హౌజ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.. రష
Read Moreహైదరాబాద్ తల్లీ కూతుళ్ల హత్య కేసు.. రోకలి బండతో కొట్టి డ్రైనేజీలో పడేసి.. చివరికి కటకటాలకు
సహజీవనానికి అడ్డొస్తున్నారని వెంట వెంటనే తల్లీ కూతుళ్లను చంపేసిన కేసు హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, లాలగూడ పోలీస్ స్టేష
Read MoreRBI new notes 2025: కొత్తగా 100రూపాయలు, 200రూపాయల నోట్లు వస్తున్నాయ్
కొత్తగా 100రూపాయలు, 200రూపాయల నోట్లు రాబోతున్నాయి. మహాత్మాగాంధీ కొత్త సిరీస్ లో ఈనోట్లు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ మల్హోత్రా సంతకం
Read Moreనల్గొండ జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ..
నల్గొండ జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు వెంట వెంటనే జరుగుతున్నాయి. ఇటీవలే నలుగురు సీఐలను బదిలీ చేసిన మల్టీ జోన్-2 ఐజీ.. తజాగా మంగళవారం (మార్చి 11) మర
Read Moreమండే ఎండల నుంచి శ్రీవారి భక్తులకు రిలీఫ్.. తిరుమలలో భారీ వర్షం..
కలియుగ వైకుంఠం తిరుమలలో వర్షం దంచికొట్టింది.. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ( మార్చ
Read Moreఆదిలాబాద్ లో ఏసీబీకి చిక్కిన డీఈ..రూ. 2లక్షలు లంచం డిమాండ్ చేసి బుక్కయ్యాడు
ఆదిలాబాద్ లో విద్యా మౌలికవసతుల డీఈగా విధులు నిర్వహిస్తున్న శంకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షలు డిమాండ్ చేసిన శంకర్ ను ఏసీబీ అధ
Read Moreపాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు
పాకిస్తాన్ రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ వేర్పాటు వాద టెర్రరిస్టులు 20మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించారు. మంగళవారం (మార్చి11) పాకిస్తాన్ లోని
Read Moreఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో లా అండ్ ఆర్దర్ గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలను మోసగిస్తే తాట తీస్తామని అన్నారు చంద్రబాబు.
Read More












