
లేటెస్ట్
నర్సంపేటలో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం .. సందడి చేసిన నటి అనసూయ భరద్వాజ్
నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్లో కాసం ఫ్యాషన్స్ 14వ స్టోర్ను శుక్రవారం సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భ
Read Moreమామునూర్లో స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు
ఖిలావరంగల్ (కరీమాబాద్), వెలుగు: మామునూర్ నాల్గో బెటాలియన్ లో ఎస్సీటీపీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024 ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య
Read MoreHaryana Polls 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. మొదటిసారి ఓటేసిన మను భాకర్
90 అసెంబ్లీ స్థానాలు గల హర్యానా అసెంబ్లీకి శనివారం(అక్టోబర్ 5) పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు భారీ ఎత్తున క్యూ లైన్ల
Read Moreఆటో డ్రైవర్లకు లెర్నింగ్ లైసెన్స్ లు
మాట నిలబెట్టుకున్న వరంగల్ సీపీ కాజీపేట, వెలుగు: కొన్ని రోజుల కింద ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సదస్సులో ఇచ్చిన హామీ మేరకు వరంగల్ పోలీస్కమిషనర్
Read More48 గంటల్లో రైతుల ఖాతాల్లో వడ్ల పైసలు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
48 గంటల్లో రైతుల ఖాతాల్లో వడ్ల పైసలు సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ధాన్యం కోనుగోలు అయిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమచేసేలా చర్యలు
Read Moreఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలు.. పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో కుటుంబం ఆత్మహత్య
నిజామాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో వెలు
Read Moreకొండారెడ్డిపల్లిలో దసరాలోగా పనులు కంప్లీట్ చేయాలి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
వంగూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి దసరా రోజు కొండారెడ్డిపల్లికి వస్తున్న సందర్భంగా అభివృద్ధి పనులన్నీ కంప్లీట్ చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వం
Read Moreజోగులాంబ అమ్మవారికి ఎంపీ డీకే అరుణ పూజలు
అలంపూర్,వెలుగు: జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శుక్రవారం దసరా శరన్నవరాత్రి
Read Moreడిజిటల్ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ బదావత్ సంతోష్
కల్వకుర్తి, వెలుగు: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు క
Read Moreరాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి.. సంతాపం తెలిపిన ఎన్టీఆర్
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో శుక్రవారం అక్టోబర్ 4న కన్నుమూసింది. గాయత్రి మరణం
Read Moreజగిత్యాల జిల్లా కోరుట్ల 2 టౌన్ ఎస్సై శ్వేత సస్పెండ్.. కారణం ఇదే..
జగిత్యాల జిల్లా ఎస్పీ ఆఫీస్లో వీఆర్ అటాచ్గా పని చేస్తున్న ఎస్సై కొక్కు శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ –1 ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఉత్తర్వులు
Read Moreరామగుండం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ఇందులో భాగంగానే టౌన్
Read Moreఇస్రోను సందర్శించిన విద్యార్థులు
అన్నపురెడ్డిపల్లి, వెలుగు: మండల పరిధిలోని ఎర్రగుంట జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష
Read More