లేటెస్ట్
రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025–26పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ
Read Moreలోక్పాల్కు రూ.44.32 కోట్లు
న్యూఢిల్లీ: స్వతంత్ర ప్రతిపత్తి గల లోక్పాల్కు తాజా బడ్జెట్లో రూ.44.32 కోట్లు కేటాయించారు. ఈ నిధులను లోక్పాల్ బిల్డింగ్ నిర్మాణాలకు ఖర్
Read Moreమిషన్భగీరథపై స్పెషల్ డ్రైవ్..వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు
డీపీవో నుంచి నీటి సహాయకుల దాకా పది రోజులు ఫీల్డ్లోనే! సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం భగీరథ నీళ్లు అందని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
Read Moreసిటీలో మళ్లీ పేలిన తూటా..గచ్చిబౌలి ప్రిజం పబ్లో కాల్పుల కలకలం
దొంగను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపైనే ఘాతుకం కానిస్టేబుల్ పాదంలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్ &nbs
Read Moreకేంద్ర బడ్జెట్లోతెలంగాణపై వివక్ష సీపీఐ నేత కూనంనేని
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్షత కనిపించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
Read Moreబీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు.. రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు : కేటీఆర్ విమర్శ
హైదరాబాద్/పరిగి, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత బడ
Read Moreక్రీడలకు పెరిగిన బడ్జెట్
న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడలకు రూ. 3,797 కోట్లు కేటాయించింది. గతేడాది క
Read Moreకేంద్ర బడ్జెట్ లో టూరిజానికి రూ.2,541 కోట్లు
టాప్ 50 టూరిస్ట్ డెస్టినేషన్ల అభివృద్ధికి కేంద్రం నిర్ణయం న్యూ ఢిల్లీ: పర్యాటక రంగంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశంలోని టాప్50 టూర
Read Moreమహిళా, శిశు సంక్షేమానికి ప్రయార్టీ..గతంతో పోలిస్తే రూ.3,700 కోట్లు పెంపు
బడ్జెట్లో రూ.26,889 కోట్లు కేటాయింపు గతంతో పోలిస్తే రూ.3,700 కోట్లు పెంపు సాక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 స్కీమ్స్కు రూ.21,960 క
Read Moreపోయినసారి ఏపీకి..ఈసారి బిహార్కు దేశాన్ని సాదుతున్న తెలంగాణకు మొండిచేయి: హరీశ్రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని.. అది బిహార్ బడ్జెట్ అని ఎమ్మెల్యే హరీశ్ రా
Read Moreసోలార్ యూనిట్ల ఏర్పాటుకు..ల్యాండ్ సర్వే
పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 2 మెగావాట్లు పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో యూనిట్స్ &
Read Moreబాలానగర్లో ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకరు మృతి
మేడ్చల్ జిల్లా బాలానగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దాసరి సంజీవయ్య కాలనీలోని ఓ ఇంట్లో ఫిబ్రవరి 2న తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్
Read Moreప్రతీ వర్గాన్ని, ప్రతీ రంగాన్ని కవర్ చేసింది: అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటుంటుంది. రైతుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి వర్గాన్ని, హెల్త్ నుంచి న్యూట్రిషన్ వరకు ప్రతి
Read More












