లేటెస్ట్
మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్
Read Moreకొండపోచమ్మ సాగర్ ని సందర్శించిన వీహెచ్
ములుగు, వెలుగు: ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్ ని ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూ
Read Moreఢిల్లీని కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు, విమానాలు ఆలస్యం
దేశరాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ కప్పేసింది. ఢిల్లీలో తీవ్రమైన చలిగాలులతో పలుచోట్ల టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. సరైన వెలుతురు
Read Moreకల్యాణం కమనీయం.. రమణీయం
మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదారంగనాథ స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై కల్యాణ మహోత్సవా
Read MoreDaaku Maharaaj Box Office: బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
డాకు మహారాజ్ (Daaku Maharaaj) మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై మంచి బజ్ క్రియేట్ చేసింది. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Read Moreజంగల్ సఫారీ ఎంజాయ్ రైడ్ సంక్రాంతి రోజు షురూ
మంచిర్యాల సమీపంలో క్వారీలో సఫారీ అడవిలో 3 గంటలు, 20 కిలోమీటర్లు జర్నీ ట్రాక్, మంచెలు ఏర్పాటు చేసిన అధికారులు సిక్స్ సీటర్ వెహిక
Read Moreబాడీ బిల్డింగ్ పోటీలు
సిద్దిపేట, వెలుగు: జిల్లా బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగాయి. మొత్తం 4 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో 30 మ
Read Moreనాలుగోసారి వరద కాల్వకు గండి
నీట మునిగిన కరీంనగర్ జిల్లాలోని మన్నెంపల్లి భారీగా నీరు వస్తుండగా ఇండ్లలో తడిసిన సామగ్రి ఎమ్మెల్యే కవ్వంపల్లి, ఇరిగేషన్ అధికారుల ప
Read Moreమజాకా కంప్లీట్ కామెడీ మూవీ: సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా ‘ధమాకా’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్
Read Moreఖమ్మం జిల్లాలో గూడ్స్ రైలు ఢీ.. 11 బర్రెలు మృతి ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఘటన కారేపల్లి, వెలుగు: గూడ్స్ రైలు ఢీకొని బర్రెలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలి
Read Moreప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ కొరడా
పండగపూట తనిఖీలు ముమ్మురం ఆదివారం నాటికి 360 బస్సులపై కేసులు హైదరాబాద్సిటీ, వెలుగు: సంక్రాంతి పండగపూట కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇష్
Read Moreమూలాలను మరవొద్దు..భారతీయ సంస్కృతి పునరుజ్జీవానికి కృషి చేద్దాం: వెంకయ్య నాయుడు
గండిపేట, వెలుగు: మన మూలాలను ఎప్పుడూ మరచిపోకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ సంస్కృతిలో గొప్ప సామాజిక, ధార్మిక విలువలు ఉన్నాయన
Read Moreజగిత్యాలలో దారుణం: తండ్రి, కొడుకులపై కత్తితో దాడి తీవ్ర గాయాలు..
జగిత్యాలలో దారుణం జరిగింది.. జిల్లాలోని ధర్మపురి మండలం రాయపట్నంలో ఓ రౌడీ షీటర్ ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆదివారం ( జనవరి 12, 2025
Read More












