లేటెస్ట్

వన్డే మ్యాచ్‌‌‌‌లో ట్రిపుల్ సెంచరీ: 14 ఏండ్ల ముంబై అమ్మాయి ఇరా జాదవ్ రికార్డు

బెంగళూరు: వన్డే మ్యాచ్‌‌లో 346 రన్స్‌‌. ఒక జట్టు కొడితేనే ఇది భారీ స్కోరు. అలాంటిది ఒకే బ్యాటర్‌‌‌‌ ఇంత పెద్ద

Read More

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం: బీవీ రాఘవులు

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జమిలి ఎన్నికల పేరుతో కుట్రకు తెరలేపిందని సీపీఐ(ఎం) పొలిట్ ‌‌&

Read More

 అలర్ట్.. కుంభమేళాకు వెళ్తున్నారా?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యూపీలోని ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌లో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు సైబర్&

Read More

అంగన్​వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్​

అంగన్​వాడీ కేంద్రాల్లో ఫేస్​ అథెంటిఫికేషన్​ దిశగా అడుగులు       అర్హులకు మాత్రమే అందనున్న పోషకాహారం మహబూబాబాద్, వెలుగు:

Read More

నన్ను చూస్తూ ఉండడమే నా భార్యకు ఇష్టం : ఎస్ఎన్  సుబ్రమణియన్

ఎల్ అండ్ టీ చైర్మన్  వ్యాఖ్యలకు అదర్ పూనావాలా కౌంటర్ న్యూఢిల్లీ: వారానికి 90 గంటల పాటు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్  ఎస్ఎన్  

Read More

అర్హులందరికీ రేషన్‌‌ కార్డులిస్తాం.. రికమెండేషన్‌‌‌‌ అవసరం లేదు: పొంగులేటి

వరంగల్‍, వెలుగు : ఎలాంటి రికమెండేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం లేకుం

Read More

హైవేపై వెహికిల్ పార్కింగ్.. సౌలతులు లేక నిరుపయోగంగా ట్రక్​ లే బే ఏరియా

ఎక్కడబడితే అక్కడ ఆగుతున్న భారీ వాహనాలు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు మహబూబ్​నగర్, వెలుగు:నేషనల్​ హైవే-44పై ఆగి ఉన్న వెహికల్స్​తో ప్రమాదాలు

Read More

ఆన్‌లైన్‌‌లో అప్పాలు.. ఇండ్లలో తయారీ తగ్గించుకున్న ప్రజలు

వరంగల్‍, వెలుగు : గతంలో పండుగ వస్తుందంటే ప్రతి ఇంట్లో అప్పాల తయారీ కనిపించేది. ఇండ్ల ముంగట ప్రత్యేకంగా పొయ్యిలు ఏర్పాటు చేసుకొని సకినాలు, గారెలు,

Read More

నిర్మల్ జిల్లాలో కొడుకును చంపిన ఏఎస్సై

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదాలే కారణం నిర్మల్ జిల్లా ముథోల్​లో దారుణం ముథోల్, వెలుగు: నిర్మల్ జిల్లా ము

Read More

7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు: ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే

నాలుగేండ్లలో లక్ష్యం చేరుకునేలా ప్రభుత్వ ప్రణాళికలు ఆరు జిల్లాల్లో సాగుకు నిర్ణయం 75 వేల మంది రైతులకు ఉపాధి పైలట్ ప్రాజెక్ట్​గా భద్రాద్రి కొత

Read More

డెత్ స్పాట్లుగా రిజర్వాయర్లు.. నాలుగేండ్ల లో 50 మందికి పైగా మృతి

సిద్దిపేట, వెలుగు: జిల్లాలో సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. నాలుగేండ్ల కింద ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ

Read More

ఇంటర్ స్టూడెంట్లకు మిడ్డేమీల్స్.. వచ్చే అకడమిక్ ​ఇయర్ ​నుంచి అమలుకు సర్కారు చర్యలు

1.30 లక్షలకుపైగా పేద విద్యార్థులకు లబ్ధి..  ఏటా రూ.120 కోట్ల దాకా ఖర్చు  సర్కారుకు పంపేందుకు ప్రతిపాదనలు రెడీ చేసిన ఇంటర్ విద్యాశాఖ&nbs

Read More

పది రూపాయల కోసం లొల్లి..రిటైర్డ్ ఐఏఎస్​పై కండక్టర్ దాడి

జైపూర్ : సీనియర్ సిటిజన్, రిటైర్డ్​ఐఏఎస్ అధికారిపై బస్‌ కండక్టర్ దాడి చేసిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటుచేసుకుంది. బస్సు ఆగిన స్టేజీ వివరాలు

Read More