లేటెస్ట్

మయన్మార్లోఆర్మీ ఎయిర్ స్ట్రైక్..40 మంది గ్రామస్తుల మృతి

బ్యాంకాక్: మయన్మార్ సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూపు అధీనంలో ఉన్న గ్రామంపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా..20 మందికి పైగా గాయపడ్

Read More

సీఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంకర్​కు మాస్టర్ మైండ్స్ ఘన సన్మానం

రూ.లక్ష చెక్కు​ను గిఫ్ట్​గా అందించిన యాజమాన్యం హైదరాబాద్: సీఏ ఫైనల్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్.రిషబ్ ఓస్వాల్ ను మాస్టర్ మైండ్స్ యాజమ

Read More

అవసరమైతే ట్యాంక‌‌ర్లు, ఫిల్లింగ్ స్టేష‌‌న్లు పెంచుతం

సమ్మర్​ సమీక్షలో వాటర్​ బోర్డు ఎండీ, ఈడీ హైదరాబాద్​సిటీ, వెలుగు: వచ్చే వేసవిలో నీటి సమస్య లేకుండా చేసేందుకు అవసరమైతే ట్యాంక‌‌ర్లు, ఫ

Read More

ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ చేయండి : దాన కిశోర్

కొత్త ఎస్ హెచ్ జీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టండి: దాన కిశోర్ హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను

Read More

బకాయిలు చెల్లించాల్సిందే .. ప్రభుత్వానికి మద్యం కంపెనీల అల్టిమేటం

లేకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక దాదాపు రూ.3,800 కోట్లు పెండింగ్!​ బీర్ల సరఫరా బంద్  చేస్తామని ఇప్పటికే యూబీఎల్  వెల్లడి హ

Read More

చాంపియన్స్‌‌ ట్రోఫీకి బుమ్రా!

న్యూఢిల్లీ : స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా చాంపియన్స్‌‌ ట్రోఫీలో ఆడే అంశంపై కొద్దిగా క్లారిట

Read More

అత్యవసర విచారణ చేపట్టలేం .. కేటీఆర్​ పిటిషన్​పై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా– ఈ- రేస్​ అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌&z

Read More

నా నియోజకవర్గంలో ఓట్లు తొలగించారు.. ఈసీకి కేజ్రీవాల్ ఫిర్యాదు

ఓటర్ లిస్ట్ లో బీజేపీ అక్రమాలు పాల్పడుతోంది  ఢిల్లీ ఓటర్ లిస్ట్​లో అవకతవకలు  ఈసీకి కేజ్రీవాల్ ఫిర్యాదు  న్యూఢిల్లీ: త

Read More

టీసీఎస్​ లాభం రూ.12,380 కోట్లు..ఒక్కో షేరుకు 76 రూపాయల డివిడెండ్

5.6 శాతం పెరిగిన రెవెన్యూ  ఒక్కో షేరుకు రూ.76  డివిడెండ్  న్యూఢిల్లీ: ఇండియాలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్​ డిసెంబరుతో ముగిసిన మూ

Read More

ఫ్యాక్టరీలో కూలిన చిమ్నీ నలుగురు మృతి

చత్తీస్​గఢ్​లో ఘటన చత్తీస్‌‌గఢ్‌‌: స్టీల్ ప్లాంట్​లోని చిమ్నీ కూలిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 25 మంది కార్

Read More

మహిళా సంఘాల చేప పచ్చళ్లు

పైలట్ ప్రాజెక్ట్ గా నిర్మల్ జిల్లాలో అమలు  కడెం ప్రాజెక్ట్ కింద 100 మంది మహిళలకు శిక్షణ  నాబార్డ్ ద్వారా తయారీ గ్రూపులకు లోన్లు  

Read More

ఆరోగ్యశ్రీకి రూ.120 కోట్లు రిలీజ్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం ఒక్క రోజులో రూ.120 కోట్లు రిలీజ్ చేసింది. ఫిబ్రవరిలో మరో రూ. 100 కోట్లు రిలీజ్ చేయనున్నట్టు వెల్లడి

Read More