మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాగిల్లాపూర్ పరిధిలోని చైతన్యనగర్ కాలనీలో ఉంటున్న మహేందర్ సింగ్ (34) డ్రైవర్. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఆరు నెలలుగా పని మానేసి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే డబ్బులు కావాలంటూ భార్యను వేధించేవాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2.30 సమయంలో మద్యం మత్తులో ఉన్న మహేందర్ సింగ్ ఇంటికి సమీపంలో నిలిపి ఉన్న సెప్టిక్ట్యాంకర్కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు కిందికి దించేలోపే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాగిన మత్తులో సూసైడ్ చేసుకుండు
- హైదరాబాద్
- November 18, 2019
లేటెస్ట్
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
- బురఖా తీయించి ఓటర్లను చెక్ చేసిన మాధవీలత
- రష్యా ఆయిల్ దిగుమతితో రూ.2.07 లక్షల కోట్లు ఆదా
- అర్బన్ ఓటర్ లిస్టును సంస్కరించాలి : కిషన్రెడ్డి
- ఏప్రిల్లో 11 నెలల దిగువకు రిటైల్ ఇన్ఫ్లేషన్
- ఓటేసేందుకు వచ్చి ముగ్గురు మృతి
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!