ఆదిలాబాద్
భీమారం మండలంలో భూభారతికి 2148 అప్లికేషన్లు
సాదాబైనామా దరఖాస్తులే 1010 భూ సమస్యల పరిష్కారం దిశగా 62 అప్లికేషన్లు కుంటాల మండలంలో 667 దరఖాస్తులు భూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ జై
Read Moreమంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణకు అవమానంపై యూత్ కాంగ్రెస్ నిరసన
మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చేందుకు యత్నం మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సరస్వతి పుష్కరాలకు ఆహ్
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తడిసిన ధాన్యం.. మునిగిన రైతులు
కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద తడిసి ముద్దయిన వడ్లు, జొన్నలు నష్టపోయామని రైతుల ఆవేదన తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ వెలుగు, నెట్
Read Moreఉద్యోగులు, టీచర్ల సమస్యలు పరిష్కరించండి : మంత్రి పొంగులేటికి వినతి
మంచిర్యాల, వెలుగు: ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి కోరారు. మంత్రి పొంగులేట
Read Moreత్రివర్ణ మయమైన భైంసా..సైనికులకు మద్ధతుగా భారీ ర్యాలీ
భైంసా, వెలుగు: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై యుద్ధంలో సత్తాచాటిన భారత జవాన్లు, త్రివిధ దళాల ధైర్య సాహసలను స్మరించుకుంటూ భైంసాలో a, కులమత
Read Moreకడెం నల్ల మట్టిని తోడేస్తున్నరు..ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు
అడ్డుకున్న అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు 3 జేసీబీలు,12 ట్రాక్టర్లు సీజ్ ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం బీర్ నంది పంచాయతీ పరిధిలోని ఇప్పమా
Read Moreగ్రామాల్లో కమ్యూనిటీ మీడియేటర్లు..స్థానికంగా న్యాయ పరిష్కారంలో కీలక పాత్ర : ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్, వెలుగు: గ్రామస్థాయిలో వివాదాలు, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సిస్టంను అమలు చేయనున్నారు. జూన్ 14న అన్ని న్యాయస్థానాల పర
Read Moreసింగరేణి రెయిన్ ప్లాన్ .. ఓసీపీల్లో నిరంతర బొగ్గు ఉత్పత్తికి చర్యలు
భారీ వానలతో ఆటంకాలు రాకుండా ప్రత్యేక ప్రణాళిక సరిపడా మోటార్లు ఏర్పాటు, సైడ్ డ్రైన్ల నిర్వహణ రోజుకు 2.2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గ
Read Moreపులులపై వేటగాళ్ల పంజా .. డేంజర్ జోన్ గా మారిన కాగజ్నగర్ డెన్
టైగర్లకు సేఫ్ ప్లేస్ నుంచి డేంజర్ జోన్ గా మారిన కాగజ్నగర్ డెన్ పొట్టనపెట్టుకుంటున్న వేటగాళ్లు 16 నెలల్లో మూడు పులులు మృతి పాఠాలు నేర్వని ఫా
Read Moreపక్కా ప్లాన్ ప్రకారమే.. పులిని చంపి చర్మం, గోళ్లు, దంతాలు తీసి పాతిపెట్టిన్రు : డైరెక్టర్ శాంతారాం
కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్ద చర్మం, గోళ్లను రికవరీ చేసినం నలుగురిని అదుపులోక
Read Moreబీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నాడు వాళ్ల భూములను లాక్కున్నరు ధరణి ఇబ్బందుల పరిష్కారానికే భూభారతి తెచ్చినం హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదాబైనామాల పరిష్కారం ఈ న
Read Moreకాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ ప్రదర్శనలు చేశారు. మండ
Read Moreనెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి
= కబ్జా కాలాన్ని తీసేసి భూ దందాలు చేశారన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ = మంచిర్యాల జిల్లాలో భూ భారతి అవగాహన సదస
Read More












