ఆదిలాబాద్

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి :​కలెక్టర్​ రాజర్షి షా

నెట్​వర్క్, వెలుగు: ప్రజా సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో

Read More

ఆదినారాయణపై దాడి చేసిన 8 మందిపై కేసు

బెల్లంపల్లి, వెలుగు: ఆరిజన్ డెయిరీ డైరెక్టర్ కందిమల్ల ఆదినారాయణపై దాడి చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్

Read More

ట్రాఫిక్ ​రూల్స్ ​బ్రేక్.. రూ.12.24 కోట్ల ఫైన్

రామగుండం కమిషనరేట్​లో 5.05 లక్షల ఈ- చాలన్స్​ 12,779 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.76 లక్షల ఫైన్ 141 గ్యాంబ్లింగ్ కేసుల్లో మరో రూ.77 లక్షలు సీజ

Read More

తెలంగాణలో జటాయు సంరక్షణ కేంద్రం

కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ అటవీ డివిజన్​లోని పెంచికల్​పేట్​ రేంజ్​ పరిధిలోని నందిగాం అడవుల్లో ప్రాణహిత, పెద్దవాగు నదులు కలిసే చోట ఉన్న

Read More

పట్టభద్రులకు అందుబాటులో ఉంటా

మంచిర్యాల, వెలుగు: అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉండి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో కృషి చేస్తానని పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స

Read More

రూ.30కే భోజనం.. మంచిర్యాలలో పేదల ఆకలి తీరుస్తున్న వస్ర్త వ్యాపారి

రోజూ 200 మందికి పైగా వడ్డన నెలకు రూ.50 వేల దాకా ఖర్చు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ వస్ర్త వ్యాపారి రూ.30కే భోజనం అందిస్తూ

Read More

ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ ఆఫీస్​లో సీపీఐ శత వార్షికోత్సవం నిర్వహించారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ టౌన్ ​సెక్రటర

Read More

చదువుతోనే అభివృద్ధి సాధ్యం: ఎస్పీ

తిర్యాణి, వెలుగు: భవిష్యత్ తరాలు మారాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా చదువుతోనే సాధ్యమని ఆసిఫాబాద్​ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసం

Read More

పొద్దున అటు .. రాత్రికిటు!..10 రోజుల నుంచి ఫారెస్టోళ్లకు చుక్కలు చూపుతున్న పులి

సిర్పూర్(టి) రేంజ్ లోకి వచ్చి మహారాష్ట్రకు వెళ్తున్న టైగర్ కదలికలపై నిరంతర నిఘా, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వ

Read More

ఆరిజన్ డెయిరీ ఎండీపై దాడి

  బెల్లంపల్లి టౌన్ లో ఘటన  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు బెల్లంపల్లి, వెలుగు: ఆరిజన్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పై గుర

Read More

బెల్లంపల్లిలో జాతీయస్థాయి కరాటే పోటీలు షురూ

600 మంది క్రీడాకారులు  హాజరు బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం నేషనల్ లెవల్ కరాటే, యో

Read More

సుప్రీం తీర్పు మాలలను ఏకం చేసింది : వివేక్ వెంకటస్వామి

సింహగర్జన సభతో దేశం మొత్తం మనవైపు చూసింది: వివేక్ వెంకటస్వామి మాల జాతి బలహీనం కావొద్దు.. అవసరమైతే త్యాగాలకురెడీ కావాలని పిలుపు నిజామాబాద్‌

Read More

జనవరి 1 నుంచి భిక్షాటన బంద్ .. నియంత్రణకు పోలీసులతో ప్రత్యేక టీమ్ లు

పునరావాస కేంద్రాలకు యాచకుల తరలింపు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి బాధ్యతలు యాక్షన్ ప్లాన్ రూపొందించిన కలెక్టర్ నిర్మల్, వెలుగు: జనవరి 1 నుంచి

Read More