ఆదిలాబాద్

హోలీ వేడుకల్లో విషాదం  వార్దా నదిలో నలుగురు యువకులు గల్లంతు

 కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా:  హోలీ వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్ళి నలుగురు యువ

Read More

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఏసీపీ రవికుమార్

కోల్​బెల్ట్, వెలుగు: రాబోయే లోక్​సభ ఎన్నికల్లో ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​ సూచించారు. ఆదివారం

Read More

రామారావు పేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, లారీ సీజ్

జైపూర్, వెలుగు: మండల పరిధిలో టేకుమట్ల వాగు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ, ట్రాక్టర్​ ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వ

Read More

కుంటాలలో హనుమాన్ భక్తులకు కూలర్లు అందజేత

కుంటాల, వెలుగు : కుంటాల మండల కేంద్రంలో హనుమాన్ దీక్షాదారులకు ఆదివారం కూలర్లను అందజేశారు. గ్రామానికి చెందిన నంద గిరి అన్వేశ్​ జూనియర్ అసిస్టెంట్ ఆదివార

Read More

బెల్లంపల్లి ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు అన్నదానం

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ వంశీకృష్ణ

Read More

ఉద్యోగులను పాలేర్లుగా చూసిన బీఆర్ఎస్ : కోదండరాం

సమస్యల సాధనకు సంఘాలను పునరుద్ధరించాలి   నిర్మల్/ ఖానాపూర్,  వెలుగు: గత బీఆర్‌‌ఎస్‌ సర్కారు ఉద్యోగులను పాలేర్లుగా చూసి

Read More

మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

నిర్మల్, వెలుగు: ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తోపాటు నిర్మల్ మాజీ ఎంపీపీ అయిండ్ల పోశెట్టి, మంజులాపూర్ సమాజీ సర్పంచ్ నరేశ్​ తది

Read More

సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో .. 157 వారాలుగా అన్నదానం 

ఆదిలాబాద్, వెలుగు : సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం పేదల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 157 వారాలుగా సాగుతున్న ఈ కార్యక్ర

Read More

మ్యాంగో మార్కెట్​కు మోక్షమెప్పుడో?..ఎనిమిదేండ్లుగా పెండింగ్​లోనే నిర్మాణం

ఏటా ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులు ‌‌నాగ్​పూర్​కు రవాణా చేస్తూ ఇబ్బందులు బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ నిర్మాణంపై ఆశలు  మంచ

Read More

మోదీ పాలనలో దేశాభివృద్ధి శూన్యం: సీతక్క

మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు మంత్రి సీతక్క. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పూల్వామా దాడి ఘటనలు తప్పా.. అభివృద్ధి శూన్యమని విమర్శించా

Read More

ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 

కోల్ బెల్ట్, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల డీఆర్డీవో కిషన్ సూచించారు. శనివారం మందమర్రి మండలంలోని పలు గ్రామాల్

Read More

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఎదుట గ్రామస్తులు ధర్నా

కాగజ్ నగర్, వెలుగు : ఆదివాసీ గిరిజనుడు తను సాగు చేసుకుంటున్న భూమిలో బతుకుదెరువు కోసం చిన్న దుకాణం పెట్టుకున్నడు. నాలుగు రోజుల కిందట వచ్చిన గాలి దుమారం

Read More