ఆదిలాబాద్
కాగజ్ నగర్ అడవుల్లో రాబందుల సంరక్షణ కేంద్రం..మహారాష్ట్ర నుంచి తెచ్చేందుకు కసరత్తు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్టను ‘జటాయు సంరక్షణ’ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు
Read Moreప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని పట్ పటీ తాండలో రూ.70 లక
Read Moreఎస్టీపీపీకి గ్రీన్ ఎన్విరో సేఫ్టీ గోల్డ్ అవార్డ్
జైపూర్, వెలుగు : సేఫ్టీ ఎక్సలెన్స్ పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ గోల్డ్ అవార్డు అంద
Read Moreశాంతిఖని-2 ఓసీపీని రద్దు చేయాలి.. జేఏసీ నేతలు డిమాండ్
బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి సంస్థ ప్రారంభించ తలపెట్టిన శాంతిఖని-2 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును రద్దు చేసి, అదే ప్రాంతంలో భూగర్భ గనిని పునఃప్రారంభించాలన
Read Moreపూసాయి ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
ఆదిలాబాద్, వెలుగు: జైనథ్ మండలంలోని పూసాయి ఎల్లమ్మ తల్లి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారానికి తోడు సంక్రాంతి సెలవులు రావడంతో జిల్లా నుం
Read Moreఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి చొరవతో తొలగిన కరెంట్ ఇబ్బందులు
చెన్నూరు వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి చొరవతో ముత్తరావుపల్లిలో కరెంట్కష్టాలు తీరాయి. ఎక్కువ లోడు కారణంగా చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లిలో
Read Moreప్రాజెక్టుల పూడికతీతకు మరో ఛాన్స్
టెండర్ల గడువు పెంపు.. ఈ నెల 27 వరకు దాఖలుకు అవకాశం టన్ను పూడిక ధర ఇప్పటికే ఖరారు పైలట్ ప్రాజెక్ట్గా మూడు ప్రాజెక్టుల ఎంపిక ప్రాసెసింగ్ యూనిట
Read Moreప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను పక్కా
Read Moreకనుమరుగు కానున్న ఆదర్శగని
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలోనే ప్రత్యేకంగా నిలిచిన ఆర్కే 6 గని 2025 ఆగస్టు వరకు మాత్రమే నడుస్తుందని గని మేనేజర్ తిరుపతి తెలి
Read Moreపోరాట యోధుడు వడ్డే ఓబన్న : పురుషోత్తం నాయక్
నస్పూర్, వెలుగు:సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషో
Read Moreవడగాం చేరిన మెస్రం వంశీయుల పాదయాత్ర
ఆదిలాబాద్, వెలుగు: నాగోబా జాతర సందర్భంగా గంగాజలం కోసం కాలినడకన బయల్దేరిన మెస్రం వంశీయులు శనివారం ఇంద్రవెల్లి మండలం వడగాం చేరుకున్నారు. ఉదయం బట్టగూడ గ్
Read Moreనీచమైన రాజకీయాలు మానుకో..కంది శ్రీనివాస్ కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన
ఆదిలాబాద్,వెలుగు : కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ నీచమైన రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హితవు పలికారు. శనివారం జిల్లా కేంద్రంలోన
Read Moreమంచిర్యాల బస్టాండ్ లో ‘సంక్రాంతి’ రష్
మంచిర్యాల, వెలుగు: సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో మంచిర్యాల బస్టాండ్ శనివారం కిటకిటలాడింది. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల
Read More












