ఆదిలాబాద్
తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలతో సర్కార్ అలర్ట్
విద్యా సంస్థల్లో తనిఖీల కోసం ఫుడ్ సేప్టీ కమిటీల ఏర్పాటు ఫుడ్ పాయిజన్లపై నిగ్గు తేల్చనున్న టాస్క్ ఫోర్స్ కమిటీలు ఆహార భద్రతపై స్కూళ్లలో ఏఎన్ఎం,
Read Moreపెద్దపల్లిలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ కు ఎంపీ వంశీకృష్ణ వినతి
కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిశారు. రామగుండం-పెద్దపల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని నవంబర
Read Moreపక్షులను కాపాడుకోవాలి : వరల్డ్ వైడ్ ఫెడరేషన్ బృంద
బెల్లంపల్లి రూరల్, వెలుగు : నెన్నెల మండలంలోని జోగాపూర్ అటవీ, ప్రాజెక్టు ప్రాంతాల్లో వందకుపైగా పక్షి జాతులు, 20 రకాల సీతాకోక చిలుకలను గుర్తించామని వరల్
Read Moreట్రస్మా జిల్లా ప్రెసిడెంట్గా అబ్దుల్ అజీజ్
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడిగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ ఎంఏ అబ్దుల్ అజీజ్ ఎన్నికయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ
Read Moreబాసర అమ్మవారి దర్శనానికి రండి..ప్రధాని మోదీని కోరిన ఎమ్మెల్యే : పవార్ రామారావు పటేల్
భైంసా, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎమ్మెల్యే రామా
Read Moreకొమరం భీం జిల్లాలో అగ్ని ప్రమాదం.. పత్తి వాహనం దగ్ధం
కొమరం భీం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కౌటాల మండలం ముత్యంపేట సమీపంలో పత్తిలోడుతో బోలేరా వాహనం వెళుతుంది. ఈ సమయంలో ఇంజన్ లో సాంక
Read Moreవిద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
స్కూళ్లు, హాస్టళ్లలో మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి కేజీబీవీలు, గురుకులాల్లో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు భోజనానికి తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు
Read Moreదిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం.. ఆందోళనలు విరమించాలని రైతుల నిర్ణయం
నిర్మల్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను విరమించాలని రైతులు నిర్ణయించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్తో రైతుల చర్చలు సఫలం
Read Moreదిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్
నిర్మల్ జిల్లా: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ వ్యవహారంపై పునరాలోచించాలని ప్రభుత్వం న
Read Moreహామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలా : ఎమ్మెల్యే రామారావు
భైంసా, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం ఏడాది పాలన పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే రామారావు
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో .. ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు
నెట్వర్క్, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎంఎన్ ఆర్ఈజీఎస్ స్కీమ్కింద కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామప
Read Moreముదిరాజ్ లకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి : మాతర్ల హరీశ్
లక్ష్మణచాంద, వెలుగు: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభా
Read Moreస్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలి : రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్
జన్నారం, వెలుగు: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని గతంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ
Read More












