ఆదిలాబాద్
బీజేపీ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి : పైడి రాకేశ్ రెడ్డి
నర్సాపూర్ (జి)/ఇచ్చోడ, వెలుగు: సెప్టెంబర్ 1 నుంచి తలపెట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలో విజయవంతం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పై
Read Moreఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు. స్కూళ్లలో కోలాటం, నృ
Read Moreకవ్వాల్లో మళ్లీ పెద్దపులి సంచారం
అప్రమత్తమైన ఫారెస్ట్ ఆఫీసర్లు జన్నారం, వెలుగు : కవ్వాల్ టైగర్ జోన్లోకి ఏండ్లపాటు తొంగిచూడని పెద్దపులి గత నాలుగు రోజుల నుంచి సంచరిస్తోందని ఫార
Read Moreషటర్ పగులగొట్టి వైన్స్లో దొంగతనం
రూ.1.23 లక్షల మద్యం బాటిళ్ల చోరీ నేరడిగొండ, వెలుగు : నేరడిగొండ మండల కేంద్రంలోని వరుణ్ లిక్కర్ మార్ట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్
Read Moreబెల్లంపల్లిలో భారీ వర్షం..ఇండ్లలోకి చేరిన నీరు
బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లిలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. కాల్ టెక్స్–రైల్వే స్టేషన్ రోడ్డ
Read Moreసింగరేణి కార్మికవాడల్లో భారీ కొండచిలువలు
ఆందోళన చెందుతున్న కాలనీవాసులు కోల్బెల్ట్, వెలుగు : మందమర్రి, రామకృష్ణాపూర్ సింగరేణి కార్మికవాడల్లో ఆదివారం భారీ కొండ చిలువలు తిరగడం కలకలం రే
Read Moreఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు
మూడు చోట్ల బోర్వెల్స్ ప్రారంభం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు, స్టూడెంట్లు కోల్బెల్ట్, వెలుగు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూ
Read Moreరోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంల
Read Moreఏజెన్సీ దవాఖానాల్లోడాక్టర్లే లేరు
జిల్లాలో డాక్టర్లు, సిబ్బంది కొరత 44 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 20 మందే.. స్టాఫ్నర్సులు 14 మంది మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల
Read Moreరైతులకు కాంగ్రెస్ సర్కార్ తీపికబురు.. సాదాబైనామా అప్లికేషన్లు పరిష్కరించాలని నిర్ణయం
ఆర్వోఆర్తో సాదా బైనామాలకు మోక్షం భూములు అమ్మేసిన వారికే అందుతున్న రైతుబంధు, రుణమాఫీ మోకామీద ఉన్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీపికబురు సాదాబైన
Read Moreఆర్టీసీ బెస్ట్ డిపో మేనేజర్ గా నిర్మల్ డీఎం
నిర్మల్, వెలుగు: నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డికి రాష్ట్ర బెస్ట్ డిపో మేనేజర్ గా అవార్డు దక్కింది. హైదరాబాద్ ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన ప్రగతి చక
Read Moreఅప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్య
బోథ్/దుబ్బాక, వెలుగు: అప్పులబాధతో వేర్వేరుచోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకరాం.. ఆదిలాబాద్జిల్లా
Read Moreమంచిర్యాల జిల్లా 40 మందికి కంటి ఆపరేషన్లు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ డేగ బాబు సహకారంతో వేంపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో
Read More












