ఆదిలాబాద్
ఇష్టం లేని పెండ్లి చేశారంటూ.. నవ వరుడి ఆత్మహత్య
ఆసిఫాబాద్, వెలుగు: ఇష్టం లేని పెండ్లి చేశారంటూ మనస్తాపానికి గురైన నవ వరుడు పెండ్లయిన11 రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సాగ
Read Moreకాగజ్నగర్ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు
జనవరిలో రెండు పెద్దపులులను చంపేశారు మరో నాలుగింటి జాడ ఇంకా దొరకలేదు..! తాజ
Read Moreదండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ, వెలుగు : బీఆర్ఎస్ నేత దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్ప
Read Moreగుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు
హైదరాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దాని
Read Moreసిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు : కాగ జ్ నగర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. &nb
Read Moreజన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు
జన్నారం, వెలుగు : జన్నారం మండలంలోని కామన్ పెల్లి, కవ్వాల, బంగారుతండా, కిష్టాపూర్ గ్రామాల్లో గురువారం నాటు సారా స్థావరాలపై లక్సెట్టిపేట ఎక
Read Moreలక్సెట్టిపేటలో అంబలి పంపిణీ
లక్షెట్టిపేట, వెలుగు : సమాజ సేవ చేయడంలో రోటరీ క్లబ్ ముందుంటుందని క్లబ్ జిల్లా గవర్నర్ బుసిరెడ్డి శంకర్ రెడ్డి అన్నారు. గురువారం లక్సెట్టిపేటలో
Read Moreసీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
నస్పూర్, వెలుగు : జిల్లాలో డెంగ్యూ, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం జిల్
Read More24 న సిర్పూర్ టీ ఎంపీపీ ఎన్నిక
కాగ జ్ నగర్,వెలుగు : ఇటీవల అవిశ్వాసం నెగ్గడం తో ఖాళీ అయిన సిర్పూర్ టి మండల ప్రజా పరిషత్తు అధ్యక్ష స్థానం భర్తీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేష
Read Moreఅర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
రోగుల ప్రాణాలతో ఆర్ఎంపీ, పీఎంపీల చెలగాటం క్లినిక్లు, బెడ్స్
Read Moreఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
ముగ్గురు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు నిర్దేశించనున్న రిజల్ట్స్ పార్లమెంట్స్థానం గెలుపుప
Read Moreకడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను సందర్శించిన అధికారులు
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును సందర్శించారు సీఈ శ్రీనివాస్, డీసీఈ మహేందర్ రెడ్డి, SE రవీందర్. ప్రాజెక్టు మరమ్మత్తు పనులను పరిశీలించారు. జూన్ మొదటి వ
Read Moreగుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
ఎన్నికల్లో విధులు నిర్వహించిన మరుసటి రోజే మృతి నేత్రదానం చేసి గొప్ప మనసు చాటుకున్న కుటుంబసభ్యులు మంచిర్యాల,
Read More












