ఆదిలాబాద్

కుల గణన సర్వేకు వారిని ఒప్పించండి: నిర్మల్ కలెక్టర్‎కు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి, దిలావర్ పూర్ గ్రామస్తులు ఇథనాల్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా సమగ్ర కుటుంబ సర్వేను

Read More

సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

సర్వేను పరిశీలించిన కలెక్టర్లు ఆసిఫాబాద్/గుడిహత్నూర్/నస్పూర్, వెలుగు: కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర

Read More

వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య

    మంచిర్యాల జిల్లాలో కొడుకు మీద కోపంతో తండ్రి హత్య     గుర్రంపేటలో మహిళను.. చెన్నూర్, వెలుగు :  ఓ వ్యక్

Read More

మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ లేఖల కలకలం

సుమోటో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌‌‌‌‌‌‌కు సెక్యూరిటీ పెంపు, రోప

Read More

వంద కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం

నిర్మల్​జిల్లాలో 7 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు 17 మిల్లులు డిఫాల్ట్ గా గుర్తింపు ఆఫీసర్ల విస్తృత తనిఖీల్లో వెల్లడి మిల్లర్ల తీరుపై తీవ్ర

Read More

పోరాటాలతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం

మందమర్రిలో సీపీఎం జిల్లా మహా సభలు  కోల్ బెల్ట్, వెలుగు: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీ(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్య

Read More

ఓటర్​ లిస్ట్​లో తప్పులు జరగొద్దు : సి.సుదర్శన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి మంచిర్యాల/కాగజ్​నగర్/జైపూర్, వెలుగు:  తెలంగాణ మంత్రి సీతక్క మహారాష్ట్రలోని పలు నియోజకవర

Read More

వధూవరులకు ఎంపీ, ఎమ్మెల్యే విషెస్

కోల్​బెల్ట్, వెలుగు:​ బెల్లంపల్లి పట్టణం గాంధీనగర్​లో జరిగిన కాంగ్రెస్ సీనియర్ లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం కొడుకు, కౌన్

Read More

బస్తాకు 41 కిలోలే జోకాలే.. కటింగ్ ​పెడితే చర్యలు

వెలుగు ఇంటర్వ్యూలో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ పకడ్బందీగా కొనుగోళ్లు ఈ సీజన్​లో లక్షన్నర మెట్రిక్ టన్నులు టార్గెట్  జిల్లావ్యాప్

Read More

రాష్ట్రాన్ని కేసీఆర్‌‌‌‌ అప్పుల్లో ముంచిండు : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సీఎం రేవంత్‌‌ ఆధ్వర్యంలో ప్రజాపాలన : ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని వెల్లడి  బెల్లంపల్లిలో

Read More

ఫుడ్ ​పాయిజన్​ ఎఫెక్ట్.. వాంకిడి గురుకులానికి పిల్లలొస్తలే!

రోజురోజుకు తగ్గుతున్న హాజరు దీపావళి తర్వాత హాస్టళ్లకు రాని విద్యార్థులు 590 మందికి కేవలం 105 మంది మాత్రమే పోలీసుల పహారా మధ్య స్టూడెంట్లు

Read More

కార్తీకమాసం.. బిహారీలు చత్​ పూజలు.. సూర్యభగవానుడిని ఎలా పూజిస్తారంటే..

బిహారీల ఆరాధ్య దైవం సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం కోసం చేసేవే చత్ పూజలు. రకరకాల కల్చర్లకు నిలయమైన కాగజ్ నగర్ పట్టణంలో బిహారీలు ప్రతి సంవత్సరం కార్తీక మా

Read More

ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు

ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్​లో గత నాలుగు రోజులపాటు జరిగిన 5వ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఓవరల్ ఛాంపియన్ గా భద్రాచలం నిలిచిం

Read More