ఆదిలాబాద్

లంచం పట్టాడు.. ఏసీబీకి చిక్కాడు..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి

Read More

భక్త జనసంద్రంగా మహా పాదయాత్ర

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా సిర్పూర్(టి) మండలం టోంకినిలోని సిద్దిహనుమాన్ ఆలయ 23వ మహా పాదయాత్రకు భక్తులు పోటెత్తారు. మ

Read More

ఎస్​ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం

ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారుల సంఘం నిర్మల్, వెలుగు: విధి నిర్వహణలో ఉన్న బాసర ఎస్​ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని,  దాడిచేసిన వ

Read More

ఆరోగ్య పాఠశాలలుగా తీర్చిదిద్దాలి : రాజర్షి షా

కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, వెలుగు: జిల్లాల్లోని అన్ని హైస్కూళ్లను ఆరోగ్య పాఠశాలలుగా మార్చే బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్ ​కలెక్టర్ రాజర్ష

Read More

తప్పుల్లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి : కె.సురేంద్ర మోహన్

18 ఏండ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకోవాలి ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు కె.సురేంద్ర మోహన్ మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: ఓటరు లిస్టు

Read More

పెద్దపల్లి గూడ్స్ ట్రైన్ ప్రమాదంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా

రాఘవపూర్ సమీపంలో మంగళవారం రాత్రి గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున

Read More

కాళేశ్వరం బ్యాక్​వాటర్ బాధితులకు పరిహారం.. సీఎం, ఎమ్మెల్యే వివేక్​, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు పాలాభిషేకం

చెన్నూరు నియోజకవర్గం సుందరశాల రైతుల హర్షం సీఎం, ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు పాలాభిషేకం కోల్​బెల్ట్, వెలుగు: కాళేశ్వరం ప్ర

Read More

పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

రైళ్ల రాకపోకలకు అంతరాయం పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రాఘవాపూర్– కన్నాల మధ్య మంగళవారం రాత్రి ఘజియాబాద్​నుంచి వస్తున్న గూడ్స్​

Read More

కారిడార్ వైపు టైగర్

కవ్వాల్ జోన్ కోసం అన్వేషణ మహారాష్ట్ర కిన్వట్ అడవిలోని జానీగా అనుమానం ఇదే పులి గతంలో భైంసాలో సంచరించిందంటున్న సిబ్బంది మామడ అడవుల్లో ఎద్దును చ

Read More

నెన్నెలలో కొండచిలువ కలకలం

బెల్లంపల్లి రూరల్​, వెలుగు : నెన్నెల మండల కేంద్రంలోని గోలం లక్ష్మీ పేరటిలో గోడ పక్కన సోమవారం కొండ చిలువ ప్రత్యక్షమైంది. 10 అడుగుల కొండచిలువను చూసి స్థ

Read More

కోతుల సమస్యలు పరిష్కరించకుంటే...కుటుంబ సర్వేను అడ్డుకుంటాం

జైపూర్(భీమారం)వెలుగు :  కోతుల సమస్యలు పరిష్కరించకుంటే  సమగ్ర కుటుంబ సర్వేను అడ్డుకుంటామని భీమారం మండల కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు ఎంపీడీఓ

Read More

వేధింపులకు గురైతే  షీ టీమ్​ను సంప్రదించాలి  : కమిషనర్​ ఎం.శ్రీనివాస్​

 మంచిర్యాల, వెలుగు: ఎవరైనా మహిళలపై వేధింపులకు పాల్పడితే వెంటనే షీ టీమ్​ను సంప్రదించాలని రామగుండం పోలీస్​ కమిషనర్​ ఎం.శ్రీనివాస్​ అన్నారు. స్టేట్​

Read More

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలగు :  ప్రజావాణి అర్జీలను  వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం  కలెక్ట

Read More