ఆదిలాబాద్
విగ్రహాలు ధ్వంసం చేసినవారిని కఠినంగా శిక్షించాలి
ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోట పల్లి మండలంలోని బోరంపల్లిలో మహనీ యులు మహాత్మా జ్యోతిబాపూలే , సావిత్రిబాయి పూలే విగ్రహాలను ధ్వంసం చేసిన ని
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్..రెండూ అవినీతి పార్టీలే: కిషన్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 375 సీట్లొస్తయ్: కిషన్ రెడ్డి కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితమైతది బీఆర్ఎస్ కు ఒక్క సీటూ రాదు ఈ సారి ఓల్డ్ సిటీ సీటు
Read Moreకాకా క్రికెట్ టోర్నీ: నస్పూర్, హాజీపూర్ టీమ్స్ గెలుపు
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్పోటీలు కొ
Read Moreమేడారం జాతరలో వనదేవతలకు మొక్కులు
దర్శనానికి గంటల తరబడి బారులు కోల్బెల్ట్/ మంచిర్యాల/ తిర్యాణి, వెలుగు: సమ్మక్క–సారక్క జాతరలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. రామకృష్ణాపూర్
Read Moreసమ్మక్క సారక్కలే మా సర్కార్కు బలం : పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు: సమ్మక్క సారక్కలే తమ సర్కార్కు కొండంత బలమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన సిద్దిపే
Read Moreపోలీసు వృత్తి ఉన్నతమైంది: ఎం.శ్రీనివాసులు
మంచిర్యాల, వెలుగు: పోలీస్ వృత్తి ఉన్నతమైందని, నిరంతరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు అన్నారు. హాజీపూర
Read Moreఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
కోల్బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని వ్యతిరేకిస్తూ భారత కార్మిక సంఘా
Read Moreకుంటాలలో కవలల సందడి
కుంటాల, వెలుగు: ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా కుంటాల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో గురువారం కవలలు సందడి చేశారు. 12 మంది కవలలు ఒకేచోటుకు చేర
Read Moreఇయ్యాల్టి నుంచి గాంధారి ఖిల్లా జాతర
ముగ్గురు దేవుళ్లు.. మూడు రోజుల జాతర తరలిరానున్న గిరిజన భక్తులు కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మ
Read Moreతెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి : గడ్డం వంశీకృష్ణ
కోల్లెల్ట్, వెలుగు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని వనదేవతలను కోరుకున్నట్లు చెన్నూర్ ఎమ్మెల్యే తనయుడు, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీక
Read Moreబీజేపీ పాలనలో దేశం దూసుకెళ్తోంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
కాగజ్నగర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్ఇయర్ చదువుతున్న సహస్ర అనే స్టూడెంట్ గురువారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.
Read Moreమంచిర్యాల, లక్సెట్టిపేట టీమ్స్ గెలుపు
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కాకా వెంకటస్వామి’ స్మారక మంచిర్యాల నియోజకవర్
Read More












