ఆంధ్రప్రదేశ్
ఏపీ అడిగిందని కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం వాయిదా
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) అత్యవసర సమావేశం సోమవారానికి వాయిదా పడింది. సమావేశం వాయిదాపై రెండు తెలుగు రాష్ట్ర
Read Moreబీజేపీ ప్రభుత్వానికి..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ సమానమే
కేంద్రప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలు రెండూ.. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సమానమేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు.. ఎంపీ పురంధరేశ్వని అన్నారు. ప్రధానమంత్
Read MoreAP News: స్టూవర్టుపురం గిరిజన మహిళ.. నన్నయ్య యూనివర్శిటీ వీసీగా నియామకం
ఆ వూరు చెపితే చాలు.. బాబోయ్ దొంగలు అంటారు. అక్కడ నుంచి వచ్చారంటే చాలు.. అలాంటి వారిపై ఓ కన్ను వేసి ఉంచుతారు ఎక్కడ ఏ వస్తువు దొంగతనం చేస్తారేమోన
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్కార్మికులు సమ్మె నోటీసు.. జీతాలు చెల్లించాలని డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు యాజమాన్యానికి ఝలక్ ఇచ్చారు. యాజమాన్య వైఖరికి నిరసనగా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు సమ్మె నోటీసులు
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దాం ఎన్డీఏ మీటింగ్లో నేతల తీర్మానం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ చంద్రబాబు, ఫడ్నవీస్,పవన్ కల్యా
Read Moreకూటమి ప్రభుత్వం కావాలనే జగన్ను ఇబ్బంది పెడుతోంది: బొత్స
జగన్ భద్రతపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనకు ప్రభుత్వం భద్రత కల్పించకపోవడంపై ఫిర్యాదు
Read Moreఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
ఢిల్లీలో బీజేపీ భారీ విజయంతో ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 20) సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ,
Read Moreమత సామర్యం అంటే ఇదే : శివాలయంలో శివ భక్తులకు.. ముస్లిం సోదరుడి అన్నప్రసాదం
మతాలు, కులాలు అంటూ రాజకీయ మాటల యుద్ధాలు రోజూ చూస్తేనే ఉన్నాం.. జనాన్ని కులాలుగా, మతాలుగా చీల్చి ఓట్ల రాజకీయాలు చేసే పార్టీలనూ చూస్తూనే ఉన్నాం.. జనం అం
Read Moreచిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి బాధాకరం: జగన్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ కుటుంబంపై దాడిని ఖండించారు వైసీపీ అధినేత జగన్.ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్
Read Moreగుడ్ న్యూస్: చర్లపల్లి నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు..
చర్లపల్లి టర్మినల్ నుండి ధనాపూర్ కి ప్రత్యేక రైళ్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. కుంభమేళాకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్ర
Read Moreఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. వరద సాయం నిధులు రిలీజ్
ఢిల్లీ: దేశంలోని 5 రాష్ట్రాలకు విపత్తు, వరద సాయం కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు రూ.
Read Moreటీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేశ్ బూతు పురాణం : రాజీనామాకు ఉద్యోగ సంఘాల డిమాండ్ పై సీఎం చంద్రబాబు ఆరా
టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బూతు పురాణం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగిపై బూతులు తిట్టడంతపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Moreప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా..? వైసీపీ అధినేత జగన్ గరంగరం
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించారు. అయితే ఈ పర్యటనకు కూటమి సర్కార్ భద్రత కల్పించలేదని వైసీ
Read More












