
ఆంధ్రప్రదేశ్
మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే వరుస సమీక్షలతో అధికారులను పరు
Read Moreతిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 18 మంది.. జరిమాన ఎంతంటే...
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి సన్నిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18 మంది పట్టుబడడం కలకలం రేపుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్ట
Read Moreకాపాడాలంటూ... నేరుగా కోర్టుకే వచ్చిన యువకుడు
కాకినాడ రేచర్లపేటకు చెందిన కుంచే ప్రభుతేజ యువకుడు (25) తీవ్ర రక్తగాయాలతో కాకినాడ కోర్టు ఆవరణలోకి వెళ్లాడు. తనపై రాజు, రాజేష్, విక్కీ, సాగర
Read Moreఎంజాయ్ చేయండి : ఏపీలో సూర్యలంక, రామాపురం బీచ్ మళ్లీ ఓపెన్
ఇటీవల చీరాల, రామాపురం, సూర్యలంక బీచ్ లలో కొంత మంది యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించింది
Read Moreరూ. 25 వేల కోట్లతో అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ సాంక్షన్ : పురందేశ్వరి
అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు సాంక్షన్ అయిందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. రూ.25 వేల కోట్ల వ్యయంతో 1
Read MoreGood News : అరుణాచలంకు నేరుగా ఆర్టీసీ బస్సులు
పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయానికి ఏపీ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వారు ప్రైవేట్ వాహనాలు.. లేదా కార్ రెంట్ క
Read Moreఆగని చావులు.. రెండు నెలల్లోనే అమెరికాలో.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దు మృతి
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ లోని గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందినగద్దె శ్రీనివాసరావు కుమారుడు సూర్య అవినాష్ శశ
Read Moreఏపీ పాలిసెట్ - 2024 చివరి దశ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం తుది దశ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. ఏపీ పాలిసెట్ - 2
Read Moreశ్రీశైలం దేవస్థానంలో బదిలీలు.. ఏఈవో నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు..
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భారీగా ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేశారు అధికారులు. నిన్నటి ఉద్యోగుల స్థ
Read Moreఏపీలో ఉచిత ఇసుకపై గందరగోళం.. టీడీపీ అలా, వైసీపీ ఇలా
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్ ను అమలు చేసింది ప్రభుత్వం. ఎన్ని
Read Moreకడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త: సీఎం రేవంత్
ఏపీలో వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి 2029లో షర్మిల సీఎం అవుతారని వెల్లడి హైదరాబాద్, వెలుగు: కడప ఎంపీ బైపోల్ వస్తుందని వార్తలు విని
Read More2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి విజయవాడలో ఘనంగా జరిగాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడ
Read Moreరాజశేఖర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది.. సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అద్వర్యంలో ఈ
Read More