ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు

ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రాజకీయంలో మాత్రం హీట్ ఇంకా తగ్గలేదు. కొన్ని చోట్ల అల్లరు.. మరి కొన్ని చోట్ల దాడులతో రాష్ట్ర అట్టుడుకుతుంది. ఈ క్రమంలోన

Read More

పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీశైలం పోలీస్టేషన్ లో  కానిస్టేబుల్ శివశకంర్  రెడ్డి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  తెల్లవారుజామున రెస్ట్ రూములో  గన్

Read More

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఏపీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు, బైక్, ట్రాక్టర్ ఢీ కొనడంతో నలుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర

Read More

సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. వేదపండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వ

Read More

తిరుమల రెండవ ఘాట్ రోడ్డుపై చిరుత కలకలం.

తిరుమలలో ఘాట్ రోడ్డులో చిరుత హల్ చల్ చేసింది. ఇటీవల రెండవ ఘాట్ రోడ్డులో  చిరుత సంచరించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.  తాజాగా రెండవ ఘాట్ రోడ్

Read More

పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు

రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసు అధికారులను ఈసీ మార్చిన తర్వాత హింసాత్మక ఘటన

Read More

సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు

ఎపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రణరంగంగా మారడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.  రాష్ట్రంలో ఎన్నికల తర్వాత  జరిగిన పలు హింసాత్మక ఘటన

Read More

ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్

 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈవీఎంలు బద్దలయ్

Read More

జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స

టీడీపీ సీనియర్ లీడర్  జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న  తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు

Read More

పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. మాచవరం మండలంలో వైసీపీ నాయకులుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మాచవరం మండల వైసీపీ అధ్యక్షుడు చౌదరి సింగరయ్యపై టీ

Read More

ఏపీలో గెలిచేదెవరు?

    తెలంగాణ వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల బెట్టింగులు!     ఏపీ వాళ్లు ఉండే ఏరియాలు, బార్డర్ జిల్లాల్లో ఫుల్  &nb

Read More

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారి పాలెంలో అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీ కొన్నాయి. ఈ &n

Read More

ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీస్ బస్సు, కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కోనసీమ జిల్

Read More