ఆంధ్రప్రదేశ్
AP News: శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేత..
శ్రీశైల జలాశయానికి చెందిన గేట్లను సోమవారం ( ఆగస్టు 12) డ్యామ్ అధికారులు మూసివేశారు. దీంతో శ్రీశైలం జలాశయంలో మత్స్యకారులు హడావిడి చేశారు. చిన్న చ
Read Moreవీకెండ్ కు వెళ్లిన ఐదుగురు ఏపీ విద్యార్థులు తమిళనాడులో మృతి
చెన్నై: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులు
Read MoreAP News: హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ( August 11
Read Moreరైతు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ…
ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎదుట కీలక డిమాండ్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2023-24 ఖరీఫ్ సీజ
Read MoreAP News: విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
ఆంద్రప్రదేశ్ లోని విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో ఆదివారం ( ఆగస్టు 11) మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తు అడ్మిన్ బ్లాక్లో ఒక్క
Read Moreఆగి ఉన్న కారును ఢీకొట్టిన దివ్వల మాధురి.. తలకు గాయాలు
ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా దువ్వాడ, ఆయన సతీమణి
Read Moreవామ్మో: కొత్త అల్లుడికి అదిరిపోయే మర్యాద.. 100 రకాల వంటకాలతో విందు
ఆషాడం తర్వాత ఫస్ట్ టైం అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడుకి మర్యాదలతో ముంచెతింది ఓ కుటుంబం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో ఓ కుటుంబం
Read Moreకొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. 69 ఏండ్లలో ఇదే మొదటిసారి
కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు భారీ వరదలకు శనివారం రాత్రి కొట్టుకుపోయింది. జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి
Read Moreతిరుమలకు పోటెత్తిన భక్తులు..దర్శనానికి 30 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణమాసం, వీకెండ్ కావడంతో...భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్త
Read Moreగోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటు రైల్వే లైన్ నిర్మాణం: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: అనేక రాష్ట్రాలను కలుపుతూ హౌరా-చెన్నై రైల్వే కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొదట ఈ కారిడా
Read Moreవిజయవాడ వెళ్తున్న ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు..
ఏపీలో ఘోర రైలు ఘోర రైలు ప్రమాదం తప్పింది. ధర్మవరం నుండి విజయవాడ వెళుతున్న ట్రైన్.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు రాగానే బోగీ కింది భాగంలో మంటలు చెలరేగాయి.
Read Moreశ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు
2009లో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవుందన్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ&
Read Moreమాది అక్రమ సంబంధం కాదు.. శ్రీనివాస్ నన్ను ఆదుకున్నారు: మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కుటుంబ కథా చిత్రంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ను తాను డబ్బు కోసం ట్రాప్ చేశ
Read More











