
ఆంధ్రప్రదేశ్
సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
వివేకా హత్యకేసు విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఊరట లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ రెడ్డిల ప్రస్తావన తేవద్దం
Read Moreవివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా పెనుదుమారం రేపిన అంశం వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయంలో జగన్ సోదరి షర్మిల, వివేకా కూతు
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చెట్టు ఢీకొట్టిన వాహనం బోల్తా పడటంతో పదిమంది భక్తులకు గాయాలయ్యాయి. దర్శన అనంతరం ప్రమాదం జరిగిన
Read Moreబిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్ల వెనక కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్ద
Read Moreఏపీలో అల్లర్లపై..ఈసీ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
న్యూఢిల్లీ, వెలుగు : ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి ఆ రాష్ట్ర ఉన్నతాధికా
Read Moreఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత జరిగిన హింసపై సీఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహన
Read Moreత్రిపురాంతంకంలో మూడు కట్లపాములు.. పట్టుకున్న స్నేక్ క్యాచర్
త్రిపురాంతకం మండలంలో కట్లపాములు కనిపించడం కలకలం రేపింది. మేడపిలో ఓ ఇంటి దగ్గర అరుదైన జాతికి చెందిన కట్లపాములు కనిపించాయి. ఈ పాములను గమని
Read Moreఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్షాక్.. అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే, ఆయనపై అనర్హత వేటు వేయాలని
Read Moreపల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం
ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ అల్లర్లు చెలరే
Read Moreవైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు చెలరేగాయి. పల్నాడు జిల్లాల
Read Moreజూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
ఏపీలో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టబోతుందన్నారు సీఎం జగన్. విజయవాడలోని ఐప్యాక్ ఉద్యోగులతో సమావేశమయ్యారు జగన్. 2019లో వైఎస్సార్ సీపీ సాధి
Read Moreజగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆసరాకు రూ.1,480 కోట
Read Moreనల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు అడవిలోకి వెళ్లిన యువకుడు బర్రెలతో
Read More