ఇళ్లలో దీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తున్న ఇద్దరు నాయకులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వీరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇద్దరి నాయకుల ఆరోగ్యం క్షీణించిందని… బీపీ,షుగర్ లెవల్స్ పడిపోయయన్నారు. దీక్ష కంటిన్యూ చేస్తే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందని తెలిపారు.
అశ్వత్థామరెడ్డి,రాజిరెడ్డిల ఆరోగ్యం క్షీణించింది
- హైదరాబాద్
- November 18, 2019
లేటెస్ట్
- గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
- లింక్డిన్లో ఈ మూడు గేమ్స్
- జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి
- ఫోన్ ఛార్జర్కి డాక్టర్.. ఇది వాడితే మొబైల్ ఖరాబ్ కాదు
- ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..
- డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్
- దేశంలో కులగణణ ఎందుకు .?
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
- V6 వెలుగు ఎఫెక్ట్..మూలకుపడిన ఫారెస్ట్ జీప్ గ్యారేజీకి..
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు