హైదరాబాద్, వెలుగు: పసి పిల్లల తల్లులపై హత్యాయత్నం కేసులు పెట్టి, జైలుకు పంపడం దారుణమని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. పోడు భూముల విషయమై ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఆగస్టు 3న జరిగిన పరిణామాలు తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫారెస్టోళ్లపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అభియోగాలపై నెలల వయసున్న పసి పిల్లల తల్లులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత నీచానికి దిగజారిపోయినయో స్పష్టం అవుతోందన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన దళిత, గిరిజన వర్గాలకు చెందిన 23 మందిలో 20 మంది మహిళలే ఉన్నారన్నారు. వీరిపై ప్రభుత్వానికి ఏ స్థాయిలో చులకన భావం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించి బాధితులను రక్షణ కల్పించి, ఆదుకోవాలన్నారు.
పసి పిల్లల తల్లులను జైలుకు పంపుతరా?
- తెలంగాణం
- August 8, 2021
లేటెస్ట్
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
- అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు
- సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు
- మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్
- ఎప్సెట్లో పూలే గురుకుల విద్యార్థుల హవా
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
- కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!