కోల్కతా: పశ్చిమ బెంగాల్ను ‘బుల్ బుల్’ సైక్లోన్ ముంచెత్తింది. ఆదివారం ఉదయం భారీ గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకొరగడంతో చాలా చోట్ల ట్రాన్స్పోర్ట్కు అంతరాయం కలిగింది. పవర్ కట్ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, కోల్కతా మున్సిపల్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘బుల్ బుల్’ తుపానుపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ‘తుపానుపై మమతా బెనర్జీతో మాట్లాడాను, కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చాను. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ ట్వీట్ చేశారు
బెంగాల్కు ‘బుల్బుల్’ ఎఫెక్ట్: ఏడుగురు మృతి
- దేశం
- November 11, 2019
లేటెస్ట్
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...