హైదరాబాద్ : కరోనా క్రమంలో బుధవారం గాంధీ హాస్సిటల్ ను సందర్శింన సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు. అనంతరం సెంట్రల్ జైల్ ను పరిశీలించనున్న సీఎం..జైల్ ను ధర్మసాగర్ , లేదా మామునురు తరలించి... అక్కడ ఎంజీఎం హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంట్లో లంచ్ చేయనున్నారు. ఎంజీఎంలో కోవిడ్ ట్రీట్ మెంట్, సెంట్రల్ జైల్ తరలింపు తదితర అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. బుధవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్ కరోనా రోగులతో మాట్లాడిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎంకు కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ కూడా వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
రేపు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్
- తెలంగాణం
- May 21, 2021
లేటెస్ట్
- టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
- పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- వైభవంగా మండల పూజ
- అందంగా పోలీసు కమిషనరేట్ ఆఫీస్
- భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ పనులు!
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఆకుల హరిణ్
- జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం
- డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి
- విశ్వనాథపల్లి పీహెచ్సీకి కుర్చీల వితరణ
- నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : పమేలా సత్పతి
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!