తెలంగాణ మాసపత్రికను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ మాసపత్రికను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ మాసపత్రికను శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క,  సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్  రెడ్డి, సీఎం సీపీఆర్​ఓ అయోధ్యరెడ్డి, తెలంగాణ మాసపత్రిక ఎడిటర్  సుబ్రమణ్య శాస్త్రీ  తదతరులు పాల్గొన్నారు.