రైతు సమస్యలపై ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి

రైతు సమస్యలపై ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి

మోడీకి... కేసీఆర్ గులాంలా మారారని విమర్శించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  ఢిల్లీకి పోయి మోడీ మెడలు వంచుతానన్న కేసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ బైకాట్ చేసి రాష్ట్రంలో బస్సుయాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలతో పాటు, బొగ్గు బ్లాకుల వేలంపై ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు జీవన్ రెడ్డి.