యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి ఓ వలస కూలీ అయిన గర్భిణీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మండల వైద్యాధికారులు తెలుపుతూ..వేరే ప్రాంతం నుండి ఇటీవలే స్వగ్రామానికి చేరుకుందని.. ఆమెనే కుటుంబ సభ్యులతో కలిసి 2 రోజుల క్రితం బీబీనగర్ ఎయిమ్స్ ప్రభుత్వ క్వారంటైన్ వెళ్లిందని తెలిపారు. అయితే వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భీణీకి పాజిటివ్ వచ్చిందని నిర్థారణ చేశామని చెప్పారు అధికారులు. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భీణీ అని.. ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సంస్థాన్ నారాయణపురంలో చర్యలు చేపట్టారు. ప్రజలను అలెర్ట్ చేశారు.
యాదాద్రి జిల్లాలో గర్భిణీకి కరోనా పాజిటివ్
- తెలంగాణం
- May 16, 2020
లేటెస్ట్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు