నల్గొండ: తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశపడిన ఓ మహిళ మోసానికి గురైంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. నిడమనూరుకు చెందిన ఓ మహిళను నకిలీ బంగారంతో దుండగుడు మోసం చేశాడు. మహిళ ఇంట్లో అద్దెకు ఉండే ఓ వ్యక్తి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానంటూ నకిలీ బంగారు కడ్డీలు ఇచ్చి, బంగారం అంటూ నమ్మించాడు. ఆమె నుంచి రూ.5 లక్షలు నగదును తీసుకుని పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన మహిళ కుటుంబ సభ్యులు జ్యువెల్లరీ షాపుకెళ్లి బంగారు కడ్డీలను పరిశీలించమని అడుగగా.. అది బంగారం కాదని షాపు యజమాని చెప్పడంతో షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తక్కువ ధర అంటూ నకిలీ బంగారం.. రూ.5 లక్షలు మోసపోయిన నల్గొండ మహిళ
- తెలంగాణం
- November 7, 2020
లేటెస్ట్
- మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు
- టీఎన్జీవో సిటీ కమిటీ ఎన్నిక రద్దు
- ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ, కాంగ్రెస్ ఫెయిల్: సబితా
- పెద్దపల్లిలో వంశీకృష్ణను గెలిపించండి : చాడ వెంకట్ రెడ్డి
- బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ : సీఎం రేవంత్రెడ్డి
- పదేండ్లలో ప్రజలకు కేసీఆర్ చేసింది సున్నా : వివేక్ వెంకటస్వామి
- కవిత బెయిల్ పిటిషన్పై ఇవ్వాల తీర్పు
- జహీరాబాద్లో నువ్వా నేనా! .. కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్
- కేకేఆర్ టాప్ షో ..98 రన్స్ తేడాతో లక్నోపై గెలుపు
- మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..