
క్రికెట్
జట్టులో రోహిత్ కూడా అనర్హుడే.. నన్ను సెలెక్టర్ని చేయండి: మాజీ క్రికెటర్
ఛాంపియన్స్ ట్రోఫీకి కరుణ్ నాయర్ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా స్పందించారు. ప్రస్తుత బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ఎంపిక చ
Read MoreWomen's U19 World Cup: 4.2 ఓవర్లలోనే మ్యాచ్ ఖతం.. శభాష్ భారత మహిళలు
అండర్-19 ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం(జనవరి 19) వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళలు 9 వికెట్ల తేడాతో
Read MoreSA20, 2025: జో రూట్ విధ్వంసం.. భారీ లక్ష్యాన్ని చేధించిన మిల్లర్ జట్టు
జో రూట్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నిలకడైన ఇన్నింగ్స్. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్గా ముద్రపడిన ఈ ఇంగ్లీష్ క్రికెటర్.. క్రీజులో కుదురుక
Read MoreWomen's T20 World Cup: 23 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్.. లంక మహిళల భారీ విజయం
అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్లో శ్రీలంక మహిళా జట్టు బోణీ కొట్టింది. ఆదివారం(జనవరి 19) ఆతిథ్య మలేషియాతో జరిగిన మ్యాచ్లో 139 పరుగుల తేడాతో
Read MoreIPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా రిషబ్ పంత్
ఐపీఎల్ ప్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తదుపరి కెప్టెన్గా భారత బ్యాటర్/ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. మెగా వేలంలో రూ.27 కోట్ల భారీ ధ
Read Moreబీసీసీఐ ఆంక్షలపై ప్లేయర్ల అసహనం!
ముంబై: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు బీసీసీఐ రూపొందించిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలలోని కొన్ని నిబంధనల గురించి ఆటగాళ్లు
Read Moreజైస్వాల్కు పిలుపు.. సిరాజ్పై వేటు
కుల్దీప్, షమీకి చాన్స్.. ఫిట్నెస్ ఉంటేనే బుమ్రా బరి
Read Moreనా కూతురు ఏ క్రికెటర్ను పెళ్లాడటం లేదు..: ప్రియా సరోజ్ తండ్రి
భారత క్రికెటర్ రింకూ సింగ్.. సమాజ్వాదీ పార్టీ లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్ను పెళ్లాడనున్నట్లు గత రెండ్రోజులుగా వార్తలు హల్చల్ చేస్
Read MoreChampions Trophy 2025: బుమ్రా లేకుంటే గెలవలేమా..! భారత పేసర్ను బలవంతం చేస్తున్న బీసీసీఐ
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన బౌల
Read MoreChampions Trophy 2025: జట్టులో 15 మందికే చోటివ్వగలం.. వంద మందికి కాదు: చీఫ్ సెలెక్టర్ అగార్కర్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ శనివారం(జనవరి 18) భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసి
Read MoreChampions Trophy 2025: సిరాజ్ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ శనివారం(జనవరి 18) భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసి
Read Moreపాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ
వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్
Read MoreChampions Trophy 2025: పాకిస్థానే ఫేవరెట్.. మనోళ్లు ఒళ్లు వంచక తప్పదు: సునీల్ గవాస్కర్
వచ్చే నెల ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్థానే ఫేవరెట్ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రా
Read More