క్రైమ్
గాంధీలో గుప్పుమంటున్న గంజాయి.. ఆందోళనలో పేషెంట్లు
తనిఖీల్లో పేషెంట్అటెండెంట్ల వద్ద పట్టివేత ఆందోళనలో పేషెంట్లు పద్మారావునగర్, వెలుగు: పేదోడి ప్రముఖ ఆస్పత్రిగా పేరున్న గాంధీలో గంజాయి గుప్పుమం
Read Moreమల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో టీఎస్పీఎస్సీ పేపర్ల దందా
మల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో ఒకరి నుంచి మరొకరికి అమ్మకం వందల మంది చేతులు మారిన ఏఈ పేపర్! ఒక్కో అభ్యర్థి దగ్గర రూ.10 లక్షలకు ధాక్యా గ
Read Moreదొంగను చితకబాదిన గ్రామస్తులు..అక్కడిక్కడే మృతి
సంగారెడ్డి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని రైతుల పొలాల్లో మార్చి 25 శనివారం రాత్రి ఓ వ్యక్తి చోరికి పా
Read Moreలోన్ పేరుతో ఫోన్ చేసి 85 వేలు టోకరా..
ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. లోన్ల పేరుతో ఫోన్లు చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి క
Read Moreసాఫ్ట్వేర్ ఫ్యామిలీ సూసైడ్ వెనుక కారణాలు ఏంటీ?
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, తల్లిదండ
Read Moreనిద్రమత్తులో బిల్డింగ్ పైనుంచి పడి కార్మికుడి మృతి
జీడిమెట్ల, వెలుగు: బిల్డింగ్పైనుంచి కింద పడి ఓ కార్మికుడు చనిపోయిన ఘటన పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొం
Read Moreసాప్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య : వెలుగులోకి కీలక విషయాలు
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారికి విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత
Read Moreసంగారెడ్డి డీఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంట
Read Moreఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చి 24న మంచిరేవుల గ్రామంలో సాయి తేజ అనే MPC
Read Moreఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంగారెడ్డి డీఈఓ
సంగారెడ్డి జిల్లా డీఈఓ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీఈఓ తోపాటు రామకృష్ణ అనే అసిస్టెంట్ కూడా ఏసీబీ
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఓ పంచాయతీ కార్యదర్శి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి,&nb
Read Moreపటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో తీర్పు..నిర్దోషిగా శేషన్న
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్నను నిర్దోషిగా ప్రక
Read Moreకొండగట్టులో మరో దొంగతనం.. ఈసారి
కొండగట్టులో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు దొంగలను పట్టుకుంటున్నా.. దొంగతనాలు మాత్రం
Read More












