రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పలు డైరీ ఫామ్స్ పై దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డైరీ ఫామ్ దగ్గర పార్లర్ ముసుగులో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆ ప్లాట్లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ దాడుల్లో హుక్కా సేవిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు.. హుక్కా డబ్బాలు,10 హుక్కా ప్లేవర్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 మందిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పార్లర్ ముసుగులో హుక్కా సెంటర్.. పోలీసుల దాడులు
- క్రైమ్
- April 3, 2023
లేటెస్ట్
- ఓటర్లకు ఇబ్బందులు రావొద్దు : రోనాల్డ్ రోస్
- పెద్దపల్లిలో వంశీకృష్ణకే మాదిగల సపోర్ట్
- పాలమూరులో వలస ఓట్లు పోయినట్లే !
- మోదీని దించేద్దాం..రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : ప్రియాంక
- రాశిఫలాలు : 2024 మే 12 నుంచి మే 18 వరకు
- పోలింగ్ కు ఫుల్ సెక్యూరిటీ.. గ్రేటర్ సిటీలో 10,632 పోలింగ్ కేంద్రాలు
- మాకు 400 సీట్లు పక్కా..తెలంగాణలో 10కి పైగా గెలుస్తం : అమిత్ షా
- మైకులు బంద్..ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం
- మే 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి : వికాస్ రాజ్
- ప్రధాని రేసులో ఉన్నా..మాకు 12 నుంచి 14 సీట్లు వస్తయ్: కేసీఆర్
Most Read News
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
- పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్కు పాక్ మాజీ దిగ్గజం సలహా
- స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- IPL: వంద దాటిన సెంచరీలు.. ఐపీఎల్లో శతకాలు బాదిన ఆటగాళ్లు వీరే
- Ravi Teja, Amar Deep: రవితేజ ది గ్రేట్.. షోలో మాటిచ్చాడు..నిలబెట్టుకున్నాడు