క్రైమ్
మారకపోతే చంపేస్తాం : మావోయిస్టు యాక్షన్ కమిటీ
ఏటూరునాగారం, వెలుగు : పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు చిన్నబోయినపల్లి, రామన్నగూడెం గ్రామాలకు
Read Moreసబ్జైల్ నుంచి పారిపోయిండు.. 8 గంటల్లో పట్టుబడ్డడు
హన్మకొండ జిల్లా పరకాలలో ఘటన పరకాల, వెలుగు : హన్మకొండ జిల్లా పరకాల సబ్జైలు నుంచి ఓ రిమాండ్ఖైదీ పారిపోగా.. జైలు సిబ్బంది అతడిని ఎనిమిది గంటల్ల
Read Moreతాగుడుకు బానిసై భార్యను చంపిండు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : భార్యను రోకలిబండతో కొట్టి ఓ భర్త హత్య చేశాడు. ఖమ్మంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన
Read Moreరైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిండు
కోజికోడ్: కేరళలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో ఆ
Read Moreపోలీసులపై గోల్డ్ స్మగ్లర్ల దాడి
స్మగ్లర్లకు మొఘల్పురాలో షెల్టర్ ఇచ్చిన నగల తయారీదారు హైదరాబాద్, వెలుగు : బంగారం స్మగ్లర్ల అరెస్టు కోసం ఓల్డ్సిటీ వెళ్లిన పోలీసులపై ఆద
Read Moreప్రభుత్వ పాఠశాలలో కరెంటు షాక్.. విద్యార్థిని మృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి ధీక్షిత అనే నాల్గవ తరగతి చదువుతున్న విద్
Read Moreపాతబస్తీలో దోపిడీ దొంగల బీభత్సం
హైదరాబాద్ పాతబస్తీలోని మోగల్ పురాలో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. బంగారు ఆభరణాలు తయ్యారు చేసే ఓ ఇంట్లోకి అక్రమంగా చోరబడింది దోపిడీ గ్యాంగ్.
Read Moreపార్లర్ ముసుగులో హుక్కా సెంటర్.. పోలీసుల దాడులు
రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పలు డైరీ ఫామ్స్ పై దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డైరీ ఫామ్ దగ్గర &nbs
Read Moreఅమ్మాయిలతో డేంజర్ స్టంట్స్ వేసిన యువకుడు అరెస్ట్
ఇద్దరు అమ్మాయిలతో కలిసి మోటార్సైకిల్పై ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన యువకుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. బాలికలతో కలిసి డేంజ
Read Moreఆన్లైన్ మోసాలు..లక్షల్లో టోకరా
న్యూఢిల్లీ: ఓ కంపెనీకి సైబర్ మోసగాళ్లు రూ.35 లక్షల టోకరా పెట్టారు. కంపెనీ వాడుతున్న పేమెంట్ గేట్
Read Moreడేటా చోరీ కేసులో 11 సంస్థలకు సిట్ నోటీసులు
హైదరాబాద్, వెలుగు : పర్సనల్ డేటా చోరీ కేసులో సైబరాబాద్ సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. వ్యక్తి
Read Moreతాత లేడన్న బెంగతో బాలిక ఆత్మహత్య
లోకేశ్వరం, వెలుగు: తాత చనిపోయాడనే బెంగతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన గద్దల దీపిక(17) ప్రైవేట
Read Moreకెనడాలో ఇండియన్ ఫ్యామిలీ మృత్యువాత
టొరంటో: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా నదిలో పడవ బోల్తా పడటంతో ఒక ఇండియన్ ఫ్యామిలీ, ఒక రొమేనియన్ ఫ్యామిలీకి చెందిన 8 మంది మృత్యువాత
Read More












