క్రైమ్

హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా కారుకు ప్రమాదం

ఢిల్లీ : హర్యానా డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దుశ్యంత్ చౌతాలాకు తృటిలో ప్రమాదం తప్పింది. హిసార్ నుండి సిర్సా

Read More

రైల్వే ఉద్యోగం పేరుతో రూ.2.6 కోట్ల ఘరానా మోసం

రైల్వే ఉద్యోగం అంటే ఎవరికి మాత్రం ఆశ, ఇష్టం ఉండదు..? అలానే అనుకున్నారనేమో.. ! ఈజీగా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు. చివరికు మోసపోయి రోడ్డున పడ్డారు.

Read More

రూ. 2.5 కోట్ల మద్యాన్ని సీజ్ చేసినం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ బ్రాండ్ పేరుతో ఒడిశాలో కల్తీ మద్యం తయారీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఇక్కడ తీగ లాగితే.. ఒడిశాలో డొంక కదిలిందని అన్నారు. ఒడిశాలోని అభ

Read More

న్యూ ఇయర్​ సందర్భంగా డ్రగ్స్​ ముఠాల గుట్టు రట్టు

నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో

Read More

ఒడిస్సాలో కల్తీ మద్యం తయారీ స్థావరంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దాడులు

నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఒడిస్సా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎక్

Read More

రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదంతో వ్యక్తి హత్య

రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదం హత్యకు దారి తీసింది. మార్కింగ్ వాక్ చేస్తున్న సమయంలో జార్జ్(62), సమర్జిత్ సింగ్ (52) అనే ఇద్దరు వ్యక్తుల మధ

Read More

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన నిందితులు

బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన  సీబీఐ స్పెషల్ కోర్టు న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్

Read More

వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని రెండేళ్ల చిన్నారి హత్య

తల్లి, ప్రియుడి అరెస్టు నార్కట్​పల్లి, వెలుగు: ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డ

Read More

జవహర్ నగర్ లో గంజా విక్రయిస్తున్న నిందితుడు అరెస్ట్

మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా గాంజా నేరస్తులు పట్టుబడుతున్నారు. శనివారం 12 మంది గాంజా

Read More

హైదరాబాద్​ లో మజ్లిస్​ కార్పొరేటర్ మేనల్లుడి హత్య

హైదరాబాద్లో దారుణం జరిగింది. లలిత్ బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం మేనల్లుడు సయ్యద్ ముర్తుజా అనస్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, తల్వార్లతో దాడికి ప

Read More

ఏ కేసులో విచారణకు రమ్మన్నారో తెలియదు: రోహిత్ రెడ్డి

హైదరాబాద్: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సమాచారం ఉన్నా.. లేకపోయినా ఎంక్వైరీకి రావాల్సిందే అని ఈడీ ఆఫీసర్లు తేల్చ

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పలువురు నిందితుల జ్యూడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, బినయ్

Read More

క్రిప్టో ట్రేడింగ్ పేరుతో కోట్లల్లో మోసం

హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు క్రిప్టో కరెన్సీ పేరుతో జనం నుంచి కోట్ల రూపాయలు దండుక

Read More