అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరాంఘర్ వద్ద నిర్వహిస్తున్న తనిఖీల్లో వీరి వద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు ఒరిస్సా నుంచి ప్రైవేటు ట్రావెల్స్లో నగరానికి వచ్చారని పోలీసులు తెలిపారు. ఎండు గంజాయిని ప్లాస్టిక్ కవర్లలో ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు. ఒక్కొక్కరు 2 కిలోల గంజాయిని నగరానికి తీసుకువచ్చారు. నిందితులను అరెస్టు చేసి ఎస్ఓటీ పోలీసులు.. తదుపరి విచారణ కోసం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
10 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్టు
- క్రైమ్
- January 20, 2023
లేటెస్ట్
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
- Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?
- ఆటగాడే : స్పీచ్ థెరపీతో ముగ్గులోకి దింపి.. మూడో పెళ్లి.. బాధితురాలి ఆందోళన
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన