హెల్త్ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుండి ఒక శాతం, మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ తో చర్చించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చే వారధిగా పని చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
హెల్త్ ట్రస్ట్ ఏర్పాటును స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగులు
- హైదరాబాద్
- February 6, 2023
లేటెస్ట్
- ప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ
- కడియం జాతకం బయటపెడ్తా: ఆరూరి రమేశ్
- అంత్యక్రియలకు కట్టెల కష్టాలు
- కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
- కోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్ సీజ్
- వన్యప్రాణుల దాహం తీర్చేలా
- మెట్రో విస్తరణతో ఎల్బీనగర్ రూపురేఖలు మారుతయ్
- వీ6 జిల్లా ప్రతినిధి పై దౌర్జన్యం
- ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం
- Premalu Sequel Official: మరింత ప్రేమతో ప్రేమలు2 వచ్చేస్తోంది..అనౌన్స్ చేసిన మేకర్స్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి