వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్ 30న జరిగాయి. వాటి ఫలితాలు మే 3న విడుదలయ్యాయి. వాటిలో ఎక్కువ సీట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంతో మేయర్ పదవి టీఆర్ఎస్ అభ్యర్థికే దక్కింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. 29వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన గుండు సుధారాణి మేయర్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా 36వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన రిజ్వానా షమీమ్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీల్డ్ కవర్లో ఉన్న వీరిద్దరి పేర్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు అధికారికంగా ప్రకటించారు.
వరంగల్ మేయర్గా గుండు సుధారాణి
- తెలంగాణం
- May 7, 2021
లేటెస్ట్
- కడియం నన్ను ఇబ్బంది పెట్టిండు: తాటికొండ రాజయ్య
- నేత కార్మికులకు రూ. 50 కోట్లు
- బీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్రెడ్డి
- మేడిగడ్డ బ్యారేజీ వద్ద నేలకు టెస్టులు
- సేవల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డు
- జాతీయ విద్యా విధానంపై హైకోర్టులో పిల్
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం
- కొడుకు జైలుకెళ్తాడేమోనని తల్లి ఆత్మహత్య
- దుండగులను కఠినంగా శిక్షించాలి : బక్కి వెంకటయ్య
- 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్