జితేందర్ రెడ్డి ఇంటిపై మరోసారి రాళ్ల దాడి

జితేందర్ రెడ్డి ఇంటిపై మరోసారి రాళ్ల దాడి

మహబూబ్ నగర్ లో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటిపై మరోసారి దాడి జరిగింది. కొందరు వ్యక్తులు జితేందర్ రెడ్డి ఇంటి పై రాళ్లు విసిరారు. దీంతో కిటికీ అద్దాలు, డోర్లు ధ్వంసం అయ్యాయి. రోడ్డు పై నుంచి కొంతమంది రాళ్లు విసిరారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు జితేందర్ రెడ్డి ఇంటి సిబ్బంది. రాళ్ల దాడిని ఖండించారు స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు. 

మరిన్ని వార్తల కోసం

 

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరంట్స్